Tension in Cuddalore: తాత్కాలికంగా ఆర్టీసీ బస్సులను నిలిపి వేసిన తమిళనాడు సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసులపై ఆందోళన కారులు రాళ్ళు రువ్వి.. పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో పాటు ఆర్దీసీ బస్సులను సైతం నిరసన కారులు ధ్వంసం చేశారు. ఎన్ఎల్సీ విస్తరణను నిరసిస్తూ పీఎంకే నేత అన్బుమణి రామదాస్ నేతృత్వంలో నైవేలిలో భారీగా నిరసనలు కొనసాగుతున్నాయి.
Read Also: Gold And Silver PRices: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..!
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
కడలూరులో నైవేలి థర్మల్ పవర్ ప్లాంట్ రెండువ గని విస్తరణ పనులను వ్యతిరేకిస్తున్న ఏఐడీఎంకే, పీఎంకే పార్టీ నేతలు ఆందోళన బాట పట్టారు. విస్తరణలో భాగంగా వేలాది ఎకరాల పచ్చని వ్యవసాయ భూములను ఎన్ఎల్ సీ అధికారులు చదువు చేస్తున్నారు. దీంతో అధికారులను రైతులు అడ్డుకున్నారు.. ఇక రైతులకు పీఎంకే నేత అన్బుమణి రామదాస్ అధ్వర్యంలో మద్దతు ఇవ్వడంతో తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. నైవేలి నిరసనలో పోలీసులపై రాళ్ళు రువ్వీ, వాహనాలను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. ఇక పీఎంకే నేత రామదాస్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: Minister Jogi Ramesh: సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయి
తమిళనాడులోని కడలూరు జిల్లా వ్యాప్తంగా తాత్కాలికంగా ఆర్డీసీ బస్సు సర్వీసులను నిలిపి వేస్తూ స్టాలిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతులకు పరిహారం చెల్లించాలని, పంట పొలాలను సర్వనాశనం చేయవద్దని ఎన్ఎల్సీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనలు హెచ్చరించారు. కాగా, నిరసనలు ఉధృతం అవుతుండడటంతో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!