Tamil Nadu CM: రెండు వేల కోట్ల సాయంగా ఇవ్వాలని ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీచౌంగ్ తుఫానుతో తమిళనాడు రాష్ట్రం తల్లడిల్లింది. భారీ వర్షాలతో తమిళ ప్రజల విలవిలలాడుతున్నారు. మీచౌంగ్ విపత్తు నుంచి కోలుకుంటుండగానే మరోసారి కుండపోత వాన కురవడంతో దాదాపు సగం రాష్ట్రానికి నరకం చూపించింది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. తూత్తుకుడి, కాయల్పట్టివనం, మదురై, విరుదునగరం, తేని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో డ్యామ్లు నిండు కుండల్లా మారి నీటి దిగువకు విడుదల చేయడంతో పరిస్థితి మరింతగా విషమించింది.
Read Also: SRH Full Squad: తెలుగు ఆటగాళ్లకు నో ఛాన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే!
Also Read
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
- Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
- Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో ఇటీవల వరదలు సంభవించిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి 2,000 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థించారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు జీవనోపాధి కల్పించేందుకు, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాసి జిల్లాల్లో తాత్కాలిక పునరావాస పనులు చేపట్టేందుకు ఆర్థిక సాయం చేస్తే.. కొంత ఉపశమనం దోరుకుతుందని ఆయన చెప్పారు.
Read Also: Harish Rao: ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వండి.. స్పీకర్ కు హరీష్ రావు లేఖ
అయితే, వరదల వల్ల సంభవించిన శాశ్వత నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయడానికి సమయం పడుతుంది అని సీఎం స్టాలిన్ చెప్పారు. జీవనోపాధిని అందించడానికి ఎన్డిఆర్ఎఫ్ చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజా మౌలిక సదుపాయాలకు మరమ్మత్తుతో పాటు పునరుద్ధరణ పనులను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని ఆయన ప్రధానికి పేర్కొన్నారు. జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రూ. 2,000 కోట్ల మధ్యంతర సహాయాన్ని అభ్యర్థిస్తున్నామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!