Swati Maliwal: నన్ను అవమానించారు.. ఇండియా కూటమి నేతలకు స్వాతి మలివాల్ లేఖ
- ఇండియా కూటమి నేతలకు ఎంపీ స్వాతి మలివాల్ లేఖ
- బిభవ్ కుమార్ తనపై చేసిన ఆరోపణపై చర్చించాలంటున్న స్వాతి మలివాల్
- మీ సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు లేఖలో పేర్కొన్న స్వాతి మలివాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై చేసిన ఆరోపణపై చర్చించడానికి రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మంగళవారం ఇండియా కూటమి నేతలను కోరారు. ఈ క్రమంలో కూటమి నేతలకు లేఖ రాశారు. ఆ లేఖలో.. తనపై దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అవమానించడం, హత్యకు ప్లాన్ చేశారని లేఖలో పేర్కొంది. “నా పాత్రపై ఎడతెగని దాడులను ఎదుర్కొన్నాను.. అంతేకాకుండా.. నా స్వంత పార్టీ నాయకులు, వాలంటీర్లు.. నా ప్రతిష్ట, పాత్ర, విశ్వసనీయతను అణగదొక్కడానికి ఒక స్మెర్ ప్రచారం నిర్వహించారు.” అని మలివాల్ తన లేఖలో రాశారు.
Read Also: Hyderabad : శ్రీ సీతారాముల ఆలయంలో స్వామివారి విగ్రహాలు ధ్వంసం..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
‘గత నెల రోజులుగా, న్యాయం కోసం పోరాటంలో బాధితులు ఎదుర్కొనే బాధను,యు ఒంటరితనాన్ని నేను వ్యక్తిగతంగా అనుభవించాను. ఈ క్రమంలో.. దీనిపై చర్చించడానికి నేను మీ సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు” లేఖలో తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్లకు రాసిన లేఖలను మలివాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆమె చేసిన పనిని ప్రస్తావిస్తూ.. తనకు జరిగిన సంఘటన గురించి ఆమె వారికి చెప్పారు.
Read Also: Minister Satya Kumar Yadav: ఏపీకి దీపావళి ముందే వచ్చింది.. రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచుతాం
‘‘గత 18 ఏళ్లుగా గ్రౌండ్ లో పని చేశాను.. 9 ఏళ్లలో మహిళా కమిషన్లో 1.7 లక్షల కేసులు విన్నాను.. ఎవరికీ భయపడకుండా, ఎవరికీ తలవంచకుండా మహిళా కమిషన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాను.. కానీ.. ముఖ్యమంత్రి ఇంట్లో నన్ను దారుణంగా కొట్టారని, తర్వాత తన పరువు తీసినందుకు చాలా బాధగా ఉందని” తెలిపారు. “ఈ రోజు, నేను ఈ విషయమై భారత కూటమిలోని పెద్ద నాయకులందరికీ లేఖ రాశాను. అందరితో అపాయింట్మెంట్ కోరాను” అని ఆమె పోస్ట్తో పాటు రాసింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!