Chandragiri DSP: చంద్రగిరి డీఎస్పీపై వేటు.. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandragiri Dsp Sarath Rajkumar: తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ని డీజీపీ ఆఫీసుకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రగిరిలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన పరిణామాల విషయంలో డీఎస్పీ నిర్లక్ష్యం వహించినందుకే తగిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.
Read Also: Uttarpradesh : హిందూ ఫ్రెండ్ ను కలిసినందుకు ముస్లిం విద్యార్థిని సస్పెండ్ చేసిన స్కూల్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అలాగే, నియోజకవర్గంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో విఫలం కావడంతో పాటు పోలింగ్ రోజు రాత్రి జరిగిన ఘర్షణలపై టీడీపీ నేతలు ఆరోపణలు చేయడంతో పాటుగా సిట్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక, డీఎస్పీ రాజ్కుమార్ మూడు నెలల క్రితం చంద్రగిరి డీఎస్పీగా నియామకం అయ్యారు. అలాగే, డీఎస్పీ రాజ్కుమార్ తన స్నేహితుడైన హోమియోపతి డాక్టర్ ను స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్లారని తెలుస్తుంది.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో వేటు వేసినట్లు ప్రచారం జరుగుతుంది.
Read Also: Krishana Chaitanya : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదట వారితో తీద్దాం అనుకున్నా.. కానీ..?
కాగా, ఈ నెల 13వ తేదీన పోలింగ్ రోజున రాత్రి.. చంద్రగిరి మండలం కూచివారిపల్లె, రామిరెడ్డిపల్లెల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ దాడులకు చంద్రగిరి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని సిట్ అధికారులు ఈసీకి ఇచ్చిన రిపోర్టులో వెల్లడించారు. అందుకే చంద్రగిరి డీఎస్పీపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. శరత్ రాజ్కుమార్ను వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఈసీ ఆదేశించింది. సిట్ నివేదికతో మరికొంత మంది అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!