Supreme Court: శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
Shahi Eidgah: మధురలోని షాహీ ఈద్గా మసీదు సర్వేపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అడ్వకేట్ కమీషనర్ సర్వేకు ఆదేశించిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ఈద్గా మసీదు మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలం పక్కనే ఉంది. ఇది ధ్వంసమైన శ్రీకృష్ణ జన్మస్థలమైన పురాతన ఆలయంపై నిర్మించబడిందని పేర్కొన్నారు. ఈ కారణంగా.. హిందూ పక్షం ఒక దరఖాస్తును దాఖలు చేసింది.. మసీదును సర్వే చేయాలని డిమాండ్ చేసింది. కాశీలోని జ్ఞాన్వాపి మసీదుపై ఇటీవల ఒక సర్వే నిర్వహించబడింది.. దాని నివేదిక కూడా రాబోయే కొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వు హిందూ పక్షానికి ఎదురు దెబ్బగా పరిగణిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
-
PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ.!
-
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
-
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!