Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
State Finance Corporation send notices to Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. 20 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని మామిడిపల్లిలోని ఆయన ఇంటికి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అతికించారు. జీవన్ రెడ్డితో పాటు గ్యారెంటీ సంతకాలు పెట్టిన మరో నలుగురికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయంలో రుణం చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 2017లో తన భార్య పేరిట లోన్ తీసుకున్నారు. రూ. 20 కోట్ల రుణo తీసుకుని.. ఇప్పటివరకు ఒక్కపైసా కూడా వడ్డీ కట్టలేదు. వడ్డీ, లోన్ కట్టాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా జీవన్ రెడ్డి స్పందించలేదు. దాంతో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మామిడిపల్లిలోని ఆయన ఇంటికి నోటీసులు అతికించారు. రుణం చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Also Read: Viral Video: వెంటపడిన యువకుడికి చుక్కలు చూపించిన యువతి.. వీడియో వైరల్!
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ డిపో పక్కన కోట్ల రూపాయల విలువైన స్థలం ఆర్టీసీకి ఉంది. ఆ స్థలాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కొందరు లీడర్లు లీజుకు తీసుకున్నారు. దానిని ఓ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద అప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్ రెడ్డి తన సతీమణి పేరు మీద లీజుకు తీసుకున్నాడు. అక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 20 కోట్ల రుణంతో కాంప్లెక్స్ నిర్మించారు. దాని ద్వారా ప్రతి నెలా లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా.. ఆర్టీసీకి లీజు అగ్రిమెంట్ ప్రకారం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. దాంతో ఆర్టీసీ అధికారులు బకాయుల కోసం చాలా సార్లు ఒత్తిడి తెచ్చారు. అయితే స్థానికంగా ఎమ్మెల్యే కావడంతో లీజు బకాయిల వసూలుకు అధికారులు వెనుకడుగు వేశారు. ఇప్పుడు ఆయన ఓడిపోవడంతో నోటీసులు పంపారు.
తాజావార్తలు
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
-
Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!