Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పాదయాత్ర భక్తులకు ఈవో శుభవార్త!
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు
- ఏర్పాట్లపై స్పందించిన ఈవో శ్రీనివాసరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు. ఏ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు స్పందించారు. భక్తులు సంతృప్తికరమైన సమాధానం అనుభవాన్ని పంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. దర్శనం విషయంలో క్యూలైన్స్లో ఒత్తిడి లేకుండా.. ఏ లైన్ దేనికి అనేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అటవీశాఖ సమన్వయంతో పాదయాత్ర భక్తులు నడిచే రహదారిని గ్రావెల్తో సరిచేస్తాం అని ఈవో పేర్కొన్నారు.
శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ… ‘భక్తులు సంతృప్తికరమైన సమాధానం అనుభవాన్ని పంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. దర్శనం విషయంలో క్యూలైన్స్లో ఒత్తిడి లేకుండా ఏ లైన్ దేనికి అనేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. అటవీశాఖ సమన్వయంతో పాదయాత్ర భక్తులు నడిచే రహదారిని గ్రావెల్తో సరిచేస్తాం. పాదయాత్ర భక్తులకు మంచినీరు, చలువ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. అటవీ ప్రాంతంలో ఉన్న మంచినీరు త్రాగడానికి బాగుందా లేదా చూసి టాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తాం. ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు గత సంవత్సరం కంటే 15 శాతం ఏర్పాట్లు ఎక్కువగా చేస్తాం’ అని తెలిపారు.
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
‘ఈనెల 31 లోపు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యేలా చూసి.. మిగిలిన 19 రోజులు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే సరిచేస్తాం. ప్రతి శాఖతో సమన్వయం చేసుకునేందుకు ఇప్పటికే 54 లేఖలు ఆయా శాఖలకు పంపించాం. ఉత్సవాలలో ప్రధాన సమస్య భక్తులు వాడిపడేసిన చెప్పులు, బట్టలు పర్యావరణానికి ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డుకు తరలిస్తాము. శివరాత్రి బ్రహ్మోత్సవాలపై త్వరలో జిల్లా కలెక్టర్తో సమావేశం ఉంటుంది’ అని శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!