IND vs SL: స్పిన్ దెబ్బకు చేతులెత్తిసిన టీమిండియా.. సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక ..
- మూడవ వన్డేలో శ్రీలంక టీమిండియా పై భారీ విజయాన్ని నమోదు చేసింది.
- 3 వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ టై కాగా.. చివరి రెండు వన్డేలలో శ్రీలంక విజయం సాధించడంతో సిరీస్ ను కైవసం.
- శ్రీలంక 27 ఏళ్ళ తర్వాత టీమిండియా పై వన్డే సిరీస్ ను కైవసం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL 3rd ODI: కొలంబోలో నేడు శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య జరిగిన మూడవ వన్డేలో శ్రీలంక టీమిండియా పై భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీమిండియా సీరియస్ ని కోల్పోవాల్సి వచ్చింది. 3 వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ టై కాగా.. చివరి రెండు వన్డేలలో శ్రీలంక విజయం సాధించడంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక నేటి మ్యాచ్లో మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో శ్రీలంక కెప్టెన్ మెన్ డేస్ ఆఫ్ సెంచరీ తో తన బాధ్యతను నిర్వహించగా.. ఆవిష్క ఫెర్నాండో 96 పరుగులతో రాణించి తృతిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
Sri Lanka: శ్రీలంక అధ్యక్ష బరిలోకి రాజపక్సా వారసుడు.. అనూహ్యంగా బరిలోకి!
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
ఇక తక్కువ స్కోరుని ఛేదించేందుకు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా మొదట్లో కాస్త నిదానంగానే మొదలుపెట్టిన.. వరుస విరామములలో వికెట్లు కోల్పోవడంతో కేవలం 26.1 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 110 పరుగులతో భారీ అపజయాన్ని ఎదుర్కొంది. దీంతో సిరీస్ 2 – 0 శ్రీలంక కైవసం చేసుకుంది. ఇక టీమిండియా బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులతో రాణించగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్ 30 పరుగులతో రాణించారు. ఇక మిగతావారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో మరోసారి దునిత్ వెళ్లలాగే ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి మరోసారి తన సత్తా చాటాడు. రెండో వన్డే మ్యాచ్లో కూడా అతడు ఆరు వికెట్లతో టీమిండియాకు ఓటమిని రుచి చూపాడు. దింతో శ్రీలంక 27 ఏళ్ళ తర్వాత టీమిండియా పై వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.
Jobs In Telangana: తెలంగాణ వైద్య శాఖలో డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్..
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!