Telangana Elections: ఓటు వేయని వారిని శిక్షించండి.. ఎన్నికల కమిషన్ కు పెరుగుతున్న రిక్వెస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 20.64శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి తొలి రెండు గంటల్లోనే పోలింగ్ శాతం చాలా వరకు తగ్గింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కొందరు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక విన్నపాలు చేస్తున్నారు. విదేశాల్లో ఓటు వేయకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుని ఈసీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. గ్రీస్, ఈజిప్ట్లలో ఓటు వేయని వ్యక్తులను ఉరితీస్తుంటారు. అలాగే ప్రజాస్వామ్చ భారతదేశంలో ఓటు వేయని వారికి కూడా ఇలాంటి శిక్షలు విధించాలని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యర్థించారు.
Read Also:Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విషాదం.. గుండెపోటుతో ఉద్యోగి మృతి!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో కాళోజీ కవిత ట్రెండ్ అవుతోంది. కొత్త ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా ఆయన చైతన్యం కలిపించారు. సందర్భానుసారం ప్రజాకవి, రచయిత కాళోజీ నారాయణ రావు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఓటు హక్కుపై రాసిన ‘‘ఓటిచ్చినప్పుడే ఉండాలి బుద్ధి..’’ కవిత ట్రెండ్ అవుతోంది.
Read Also:CPI Narayana: పోలింగ్ వేళ రాజకీయ లబ్ధిపొందేందుకే అర్ధరాత్రి హంగామా: సీపీఐ నారాయణ
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!