Sonia Gandhi: ఒడిశా రైలు ప్రమాదం అత్యంత విషాదం.. మృతుల కుటుంబాలకు సోనియా సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేస్తూ.. యుపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం వ్యక్తం చేశారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం వల్ల నేను చాలా బాధపడ్డాను.. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి మరియు సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు.
Also Read : Mumbai Exbition: ముంబైలో 2వ ఇంటర్ ఫుడ్టెక్ ఎక్స్పో ప్రారంభం.. జూన్ 7 నుండి 9 వరకు ఎగ్జిబిషన్
Also Read
శుక్రవారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 290 మంది మరణించారు.. సుమారు 1000 మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదంలో బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కోరమాండల్ ఎక్స్ప్రెస్ మరియు గూడ్స్ రైలు బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్లో జరిగింది. ప్రమదంలో రైళ్ల 17 కోచ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని బోగీలు ట్రాక్ నుండి విరిగిపోయిన స్థితిలో కనిపించగా.. ప్రయాణీకుల వస్తువులు చుట్టూ పడి ఉన్న దృశ్యాల విషాదం యొక్క స్థాయిని స్పష్టంగా కనిపించింది.
Also Read : Punch Prasad: ‘జబర్దస్త్’ ప్రసాద్కి సీరియస్..సాయం కోసం ఎదురుచూపులు..
పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బాలాసోర్లోని ప్రమాద స్థలాన్ని కూడా సందర్శించి, ఆపై కటక్లోని ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇక.. ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బాలాసోర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక ముమ్మరంగా కొనసాగించాలని తెలిపారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!