Crime News: తండ్రిని కడతేర్చిన తనయుడు.. గొంతు కోసి హత్య
- మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో దారుణ హత్య.
- తండ్రిని కడతేర్చిన తనయుడు.
- గొంతు కోసి హత్య చేసిన తనయుడు.
Crime News: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆవిడపు రాజన్న అనే వ్యక్తిని తనయుడు సాయి సిద్ధార్థ్ (సిద్దు) హత్య చేశాడు. ఈ హత్య స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సాయి సిద్ధార్థ్ తన తండ్రిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సిద్ధార్థ్ స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అయితే, ఈ ఘోరానికి సిద్ధార్థ్తో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసుల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Meerpet Murder Case: మీర్పేట్లో భార్య హత్య కేసు.. నేడు కోర్టు ముందుకు నిందితుడు!
Also Read
పూర్తి స్థాయి విచారణ చేపడుతున్న పోలీసులు, సాయితో పాటు అనుమానితులైన మరో ఇద్దరిపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలు, ఈ కుట్ర వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన కుటుంబ కలహాలు ఎంతటి ఘోరాలకు దారి తీస్తాయనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Also Read: Fire Incident: టిఫిన్స్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
తాజావార్తలు
-
Manoj Tiwary: “హార్దిక్ పాండ్యా ఒంటరి అయిపోయాడు”.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Princess Amalia, Alexia: డచ్ యువరాణులు అలెక్సియా-అమాలియా హత్యకు నాజీ కుట్ర..
-
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమాకు అనిరుధ్ సంగీతం?
-
AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..
-
SRH vs KKR: సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఇప్పటివరకు కేకేఆర్దే పైచేయి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!