Bhatti Vikramarka : ప్రతి ఇంటి నుండి వివరాలను సేకరించడంపై దృష్టి పెట్టాలి
- రాష్ట్రవ్యాప్తంగా కులగణ
- రెండు రోజుల నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరుస రివ్యూలు
- మంగళవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు.. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: ప్రభుత్వం రాష్ట్రంలో కులగణనను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల పలు సమీక్షలను నిర్వహించారు. సోమవారం మేధావులతో సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. మంగళవారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి వివరాలను సేకరించడంపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు.
సర్వేలో లోపాలు లేకుండా గణాంకాలు సేకరించడం ముఖ్యం అని పేర్కొన్న డిప్యూటీ సీఎం, ఎన్యూమరేటర్లకు అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్లకు సూచించారు. పాఠశాలలు ముగిసిన తర్వాత ఉపాధ్యాయులను సర్వేలో భాగంగా ఉపయోగించాలనే ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఉపాధ్యాయుడు రోజుకు 5 నుండి 7 ఇండ్లను సందర్శించి, సర్వే ప్రశ్నలకు సంబంధించిన వివరాలను సేకరించాల్సిన సూచనలున్నాయి.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Elephant Tension : కొమరం భీం జిల్లాకు తప్పిన ఏనుగు ముప్పు
జిల్లా కలెక్టర్లను సర్వే ప్రక్రియను పర్యవేక్షించాలని, అవసరమైన మార్గదర్శకాలను ఇవ్వాలని డిప్యూటీ సీఎం అభ్యర్థించారు. ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు ఆకర్షణీయ వేతనం చెల్లించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. గ్రామాల్లో సర్వే జరుగుతున్న సమయంలో వాటిని పర్యవేక్షించాలని కలెక్టర్లు కోరారు.
ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలు ప్రభుత్వానికి విభిన్న విధాల్లో ఉపయోగపడతాయని, అందువల్ల సేకరణ పకడ్బందీగా ఉండాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు సర్వే జరుగుతున్న గ్రామాలు, పట్టణాలు గురించి సమాచారం అందించేందుకు స్థానిక రెవెన్యూ యంత్రాంగం చాటింపు చేయాలని సూచించారు. నవంబర్ 6 నుండి సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేపట్టనున్నందున, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కోరారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!