Family Missing: ఆరుగురు అదృశ్యం.. బాధిత కుటుంబ సభ్యులు ఏమన్నారంటే?
- ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం
- న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం
- ఎన్టీవీతో మాట్లాడిన బాధిత కుటుంబ సభ్యులు
- విజయవాడకు చెందిన బస్సు ఎక్కినట్లు సమాచారం
బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.. మిస్సింగ్ గురైన బాధిత కుటుంబ సభ్యులు ఎన్టీవీతో మాట్లాడారు. “న్యూ బోయిన్పల్లి నుండి మా అన్నయ్య ఫ్యామిలీ మిస్సింగ్ అయ్యారు. మంగళవారం సాయంత్రం నుండి అందుబాటులో లేరు. మేము సిటీ లో చాలా చోట వెతికాం కానీ ఎక్కడ ఆచూకీ దొరకలేదు. మాకు తెలిసిన వరకు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఏమీ లేవు. ఆరుగురు ఆటో బుక్ చేసుకొని బోయిన్పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్కు వెళ్లినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా కనుకొన్నారు. ఎంజీబీఎస్ లో విజయవాడకు చెందిన బస్సు ఎక్కినట్లు సీసీ ఫుటేజ్ లో పరిశీలించారు పోలీసులు. మా అన్నయ్య ఫ్యామిలీ మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆటో డ్రైవర్ కూడా పోలీస్ విచారించారు” అని తెలిపారు.
READ MORE: PM Modi: శ్రీలంకలో మోడీకి ఘనస్వాగతం.. 3 రోజులు పర్యటన
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
వాట్సాప్ లో మెసేజెస్ పెట్టిన కాల్స్ చేసిన రెస్పాండ్ అవ్వడం లేదని బాధిత కుటుంబీకులు వెల్లడించారు. “అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నరూ పోలీసులు. గత కొంత కాలంగా మా అన్నయ్య ఫ్యామిలీ బోయిన్పల్లి లో నివాసం ఉంటున్నారు. మహేశ్, ఉమా దంపతులు. వారికి ముగ్గురు సంతానం చిన్న పిల్లలు ఉన్నారు. వీరితో పాటు మా మరదలు సంధ్య కూడా కనబడలేదు. స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్గా పనిచేస్తున్నడు మహేష్. మేము ఇచిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకున్నరూ బోయిన్ పల్లి పోలీసులు.” అని వివరాలు వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?