CM Revanth Reddy : ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన
- సింగపూర్ నుంచి దావోస్కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
- దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ పర్యటన
- గత పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగపూర్ పర్యటనలో మూడు రోజుల పాటు సీఎం, మంత్రి, రాష్ట్ర బృందం విశేషంగా కార్యకలాపాలు నిర్వహించింది. కీలక చర్చల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, అవకాశాలను ఆకర్షించింది. సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం అవగాహన కుదిరింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ముందుకొచ్చింది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ రూ.450 కోట్లతో హైదరాబాద్లో ఐటీ పార్కు అభివృద్ధికి ప్రతిపాదన చేసింది. సెమీ కండక్టర్ పరిశ్రమలపై చర్చలు విజయవంతమయ్యాయి. సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్, ఇతర ప్రతినిధులతో సంప్రదింపులు జరిగాయి.
CM Chandrababu: ముఖ్యమంత్రి దావోస్కు పయనం.. ఆల్ ది బెస్ట్ చెప్పిన అధికారులు
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
దావోస్ పర్యటనపై భారీ అంచనాలు
దావోస్ పర్యటనలో ఐటీ, ఫార్మా, బయోసైన్స్, డేటా సెంటర్లలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.
ఫార్మా సిటీ: పర్యావరణ అనుమతులతో భూములను సిద్ధం చేయడం పూర్తయింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 35% వ్యాక్సిన్లు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి.
ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీలు: యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ప్రాధాన్యం ఇచ్చి, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గత ఏడాది దావోస్ పర్యటనలో రూ. 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మరో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. డేటా సెంటర్ల ప్రాముఖ్యత పెరుగుతుండటంతో హైదరాబాద్ చుట్టూ విస్తృత స్థాయిలో వీటి ఏర్పాటుకు సదుపాయాలు కల్పించబడుతున్నాయి.
కంపెనీల అధినేతలు, బిజినెస్ ప్రతినిధులతో సమావేశాలు విజయవంతమయ్యాయి. ఫార్మా సిటీ పరిధిలో వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను మరింతగా ఆకర్షించి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..
తాజావార్తలు
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!