CM Revanth Reddy : ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన
- సింగపూర్ నుంచి దావోస్కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
- దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ పర్యటన
- గత పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగపూర్ పర్యటనలో మూడు రోజుల పాటు సీఎం, మంత్రి, రాష్ట్ర బృందం విశేషంగా కార్యకలాపాలు నిర్వహించింది. కీలక చర్చల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, అవకాశాలను ఆకర్షించింది. సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం అవగాహన కుదిరింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ముందుకొచ్చింది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ రూ.450 కోట్లతో హైదరాబాద్లో ఐటీ పార్కు అభివృద్ధికి ప్రతిపాదన చేసింది. సెమీ కండక్టర్ పరిశ్రమలపై చర్చలు విజయవంతమయ్యాయి. సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్, ఇతర ప్రతినిధులతో సంప్రదింపులు జరిగాయి.
CM Chandrababu: ముఖ్యమంత్రి దావోస్కు పయనం.. ఆల్ ది బెస్ట్ చెప్పిన అధికారులు
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
దావోస్ పర్యటనపై భారీ అంచనాలు
దావోస్ పర్యటనలో ఐటీ, ఫార్మా, బయోసైన్స్, డేటా సెంటర్లలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.
ఫార్మా సిటీ: పర్యావరణ అనుమతులతో భూములను సిద్ధం చేయడం పూర్తయింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 35% వ్యాక్సిన్లు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి.
ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీలు: యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ప్రాధాన్యం ఇచ్చి, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గత ఏడాది దావోస్ పర్యటనలో రూ. 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మరో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. డేటా సెంటర్ల ప్రాముఖ్యత పెరుగుతుండటంతో హైదరాబాద్ చుట్టూ విస్తృత స్థాయిలో వీటి ఏర్పాటుకు సదుపాయాలు కల్పించబడుతున్నాయి.
కంపెనీల అధినేతలు, బిజినెస్ ప్రతినిధులతో సమావేశాలు విజయవంతమయ్యాయి. ఫార్మా సిటీ పరిధిలో వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను మరింతగా ఆకర్షించి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!