IND vs BAN: శుభ్మన్ గిల్కు విశ్రాంతి.. జట్టుకు దూరమైన ఆటగాడికి ఛాన్స్!
- సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్
- అక్టోబర్ 7 నుంచి టీ20ల సిరీస్
- కీలక ఆటగాళ్లకు విశ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. అక్టోబర్ 7 నుంచి మూడు మ్యాచ్ల టీ20ల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ టీ20 సిరీస్కు స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పని భారాన్ని తగ్గించే విధానంలో భాగంగా అతడిని పొట్టి సిరీస్లో ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సీజన్లో భారత్ ఆడే పది టెస్టులకు అతడు జట్టులో ఉండే అవకాశముంది. త్వరలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో గిల్తో పాటు కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి.
‘బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు శుభ్మన్ గిల్కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్తో అక్టోబర్ 7 భారత్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతోంది. న్యూజిలాండ్తో తొలి టెస్టు అక్టోబర్ 16న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో గిల్పై పని భారాన్ని తగ్గించాల్సి ఉంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్తో పాటు మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు కూడా టీ20ల్లో విశ్రాంతిని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రిషబ్ పంత్కు సైతం రెస్ట్ ఇస్తే.. చాలా రోజులుగా జట్టుకు దూరమైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ జట్టులో పునరాగమనం చేస్తాడు.
Also Read
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!