Airtel increase Three Data Packs Price: ప్రముఖ టెలికాం కంపెనీ ‘ఎయిర్టెల్’ తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను 11 నుంచి 22 శాతం మేర పెంచగా.. కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే రేట్లు భారీగా పెరిగాయని అసంతృప్తిలో ఉన్న యూజర్లకు ఎయిర్టెల్ మరో షాక్ ఇచ్చింది. ఎయిర్టెల్ తన మూడు డేటా ప్లాన్ల ధరలను రూ.60 వరకు పెంచింది. రూ.79,…