Gulf oil Corporation: గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్కి షాక్.. ఆ స్థలం ఉదాసీన్ మఠం స్వాధీనం
గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్కి షాక్ తగిలింది. కూకట్పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న ఐడీయల్ స్థలం ఉదాసీన్ మఠానికి చెందినదంటూ గత నెల సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వటంతో ఆ స్థలాన్ని నేడు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బాలాజీ, పోలీస్ బందోబస్తు మధ్య ఐడియల్ స్థలంలో ప్రవేశించి, జిఓసియల్ స్థలం అంటూ సూచించే బోర్డులను చెరిపి వేయించారు. స్థలం ఉదాసీన్ మఠానికి చెందినది అంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.
Read Also:Vishaka Garjana: మూడురాజధానులు కావాల్సిందే… గళమెత్తిన జనం
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
540 ఎకరాల స్థలం ఉదాసీన్ మఠానికి చెందినదని సుప్రీం తీర్పుతో స్థలాన్ని స్వాధీనం చేసుకొని మఠాధిపతులకు అందజేస్తున్నామని తెలిపారు. ఉదాసీన్ మఠాధిపతి మహాంత్ శ్రీ రఘు మునీజీ మాట్లాడుతూ ఈ స్థలంలో తమ గురువులు, తపస్సు చేశారని, పవిత్రమైన తపో భూమిలో అనాథ శరణాలయం, విశ్వవిద్యాలయం, అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తామని ఉదాసీన్ మఠం ప్రతినిధి మహాంత్ శ్రీ రఘు మునీజీ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బాలాజీ పాల్గొన్నారు.
Read Also: Munugode by poll: కోమటిరెడ్డిపై అభిమానం కమలం కొంప ముంచుతుందా?
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!