Sharad Pawar: నా పార్టీని అన్యాయంగా లాగేసుకున్నారు.. ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు శరద్ పవార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయం హీటెక్కింది. ఎన్సీపీ పార్టీలో చీలికతో శరద్ పవార్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీని నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం సాయంత్రం న్యాయవాది అభిషేక్ జెబరాజ్ ద్వారా వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Kota Student Death: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది నాలుగో మరణం!
Also Read
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ఇక, శరద్ పవార్ వర్గం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వారికి అనుకూలంగా ఎలాంటి ఎక్స్-పార్ట్ ఆర్డర్ రాకూడదని ఆయన కంటే ముందే అజిత్ పవార్ వర్గం న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్ ద్వారా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరి 6వ తేదీన పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు పెద్ద ఎదురు దెబ్బతో అజిత్ పవార్ వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎన్నికల సంఘం ప్రకటించింది.
Read Also: Minister RK Roja: నోరు ఉంది కదా అని మాట్లాడితే..! మంత్రి రోజా సీరియస్ వార్నింగ్
అయితే, అజిత్ పవార్ నేతృత్వంలోని బృందానికి ఎన్సీపీ గుర్తు ‘గడియారం’ను కూడా ఎన్నికల సంఘం కేటాయించింది. పార్టీ రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, సంస్థాగత, శాసనసభ మెజారిటీ కలిగి ఉండటంతో ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక, ఎన్నికల కమిషన్ నిర్ణయంపై శరద్ పవార్ సుప్రీం కోర్టులో పిటిషన్ ను దాఖలు చేయడంతో త్వరలోనే దీనిపై విచారణ చేస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. దీని కోసం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసిన తర్వాత విచారణ కొనసాగుతందని వెల్లడించింది.
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!