Shabbir Ali: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులారా కలిసి మాట్లాడుకుందాం రండి రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కోదండరాం సర్ జేఎసీ చైర్మన్ గా ఉంటేనే తెలంగాణ వచ్చింది అని ఆయన అన్నారు. కేసీఆర్ ఫాం హౌజ్ లో ఉండడమే తప్ప ప్రజలని కలిసి కష్టాలను తెలుసుకునే అలవాటు లేదు అని ఆయన ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రోజు 3, 4 వందల మందిని కలిసి వారి సమస్యలని తెలుసుకున్నాడు అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
Read Also: AP BJP: పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఇలా స్పందించిన ఏపీ బీజేపీ
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్ లో తెలంగాణ ద్రోహులు ఉన్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. 1969లో మొదటి సారిగా తెలంగాణ రావాలని ఆత్మబలిదానం చేసుకున్న గడ్డ కామారెడ్డి అని ఆయన చెప్పారు. కామారెడ్డికి వచ్చి ముఖ్యమంత్రి కేసిఆర్ చేసింది ఏమీ లేదు.. కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామ ప్రజలు ఆయనను ఛీఛీ అంటున్నారు అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారం అయినది తప్ప.. తెలంగాణ మాత్రం బంగారు తెలంగాణ కాలేదు అంటూ విమర్శించారు.
Read Also: Alia Bhatt : సినిమాలకు బ్రేక్ తీసుకున్న అలియా.. రోజూ ఏం చేస్తుందో చూశారా?
అందరం ఐక్యతతో పోరాడి సీఎం కేసిఆర్ ని గద్దే దించాలి అని షబ్బీర్ అలీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో ఏ ఒక్క కార్మికులు కూడా రోడ్డేక్కి ధర్నాలు చేయలేదు అని ఆయన తెలిపారు. కేసిఆర్ కామారెడ్డికి వచ్చెది భూములని అమ్మడానికే.. కేటిఆర్ నర్మాల డ్యాం దగ్గర 400 ఎకరాలని కబ్జా చేశాడు.. తెలంగాణని రక్షించుకోవాడం కోసం ప్రతి ఒక్కరం చేతులు కలిపి పోరాడుదామన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ అమెరికాలో బాత్ రూంలని కడిగినాడు అని ఆయన విమర్శించారు. గోదావరి జలాలని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కేసిఆర్ ని బోంద పెట్టడం ఖాయం అని షబ్బీర్ అలీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!