Scissors In Abdomen: మహిళ కడుపులో కత్తెర.. చూసి షాకైన డాక్టర్లు
- మధ్యప్రదేశ్లోని భింద్లో వైద్యుల నిర్లక్ష్యం
- మహిళ కడుపులో కత్తెర ఉన్నట్లు సిటి స్కాన్లో గుర్తింపు
- చూసి షాకైన డాక్టర్లు
- రెండేళ్ల క్రితం గ్వాలియర్లో శస్త్రచికిత్స.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని భింద్లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక మహిళ కడుపులో కత్తెర ఉన్నట్లు సిటి స్కాన్లో తేలింది. ఇది చూసిన డాక్టర్లు షాకయ్యారు. ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 44 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం గ్వాలియర్లోని కమలా రాజా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది. అయితే.. అప్పటి నుంచి ఆమె కడుపులో నొప్పితో బాధపడుతోంది. ఆ నొప్పి కోసం ఎన్ని మందులు వాడినప్పటికీ, అవి పని చేయలేదు. ఈ క్రమంలో వైద్యులు సీటీ స్కాన్ చేయాలని సూచించారు.
Ajit Pawar: బీజేపీ నుంచే మహారాష్ట్ర సీఎం.. అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
సీటీ స్కాన్ చేసి చూడగా.. రిపోర్టులో ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. దీంతో.. వైద్య సిబ్బందితో సహా పలువురు ఆశ్చర్యపోయారు. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ప్రమాదవశాత్తు ఆమె కడుపులో కత్తెరను వదిలేశారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సమాచారం ప్రకారం.. సౌంధ గోహద్లో నివసించే 44 ఏళ్ల కమలా బాయి రెండేళ్ల క్రితం కమల రాజా హాస్పిటల్లో కడుపు ఆపరేషన్ చేయించుకుంది. అప్పటి నుండి ఆమె తన కడుపులో తీవ్రమైన నొప్పి గురించి చెబుతూ ఉండేది.. తాజాగా సీటీ స్కాన్ చూస్తే కడుపులో కత్తెర ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
Metro Viral Video : బట్టల్లేకుండా టవల్స్ ధరించి.. మెట్రోలో హల్చల్ చేసిన నలుగురు అమ్మాయిలు (వీడియో)
కడుపులో ఇనుప వస్తువు కనిపించిందని, అది కత్తెరగా తేలిందని డాక్టర్ తెలిపారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కమలా బాయి కుటుంబీకులు డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే కమల బాయికి ఇంత నొప్పి వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతామని జిల్లా ఆసుపత్రి అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!