Saraswati Pushkaralu : తెలంగాణలో తొలి సరస్వతి పుష్కరాలు ప్రారంభం
- తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం
- కాళేశ్వరం త్రివేణిసంగమంలో వేదపండితుల ప్రత్యేకపూజలు
- పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు
- ఈరోజు సాయంత్రం 5గంటలకు కాళేశ్వరానికి సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saraswati Pushkaralu : తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గురువారం తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై, నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీ మాతకు చీర, సారె, ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. మంత్రి శ్రీధర్బాబు తన కుటుంబంతో కలిసి పుష్కర స్నానం చేసి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం తరఫున త్రివేణి సంగమం వద్ద విశేష ఏర్పాట్లు చేశారు.
Jammu and Kashmir: జమ్ము కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. కొనసాగుతున్న ఉగ్ర వేట
Also Read
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ఈ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాళేశ్వరాన్ని సందర్శించనున్నారు. ఆయన దంపతులు అక్కడ పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇదే తొలి సరస్వతి పుష్కరాల కావడంతో, భక్తులలో ఉత్సాహం చెక్కుచెదరడం లేదు. ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేయబడుతోంది.
Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!