Hyderabad Police : సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్
- సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్
- భారీగా పట్టుబడుతున్న రాంగ్ రూట్,వితౌట్ హెల్మెట్, మోడీఫైడ్ సైలెన్సర్ కేసులు
- సైరన్, బ్లాక్ ఫిల్మ్, ఎమ్మెల్యే స్టిక్కర్ పై కేసులు నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Police : కొద్ది రోజులుగా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్,వితౌట్ హెల్మెట్, మోడీఫైడ్ సైలెన్సర్, మల్టి టోన్ సైరన్, బ్లాక్ ఫిల్మ్,అనధికారిక స్టిక్కర్ వంటి వాటి పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు సంతోష్ నగర్ ప్రధాన రహదారి పై ఇన్స్ స్పెక్టర్ నర్సింహా నాయక్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. రాంగ్ రూట్ డ్రైవింగ్,హెల్మెట్ లేకుండా ఉన్న 167 కేసులు నమోదు చేశారు. సీటు బెల్ట్ పెట్టుకోని కారు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మీడియా తో మాట్లాడుతూ..వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారుల పై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటుచేసుకుని కుటుంబాలు వీదిన పడిన సంఘటనలు చాలా ఉన్నాయని తెలిపారు. ఈ రోజు తనిఖీలలో ఓ వాహనానికి ఎమ్మెల్యే స్టికర్ పెట్టుకుని సైరన్ పెట్టుకొని వెల్లుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి పై కేసు నమోదు చేశామని తెలిపారు. ఎవరు కూడా ఇలా సైరన్ ఉపయోగించి పబ్లిక్ ను భయబ్రాంతులకు గురి చేయొద్దని సూచించారు.
Kejriwal: లిక్కర్ కేసులో ఎదురుదెబ్బ.. ట్రయిల్ కోర్టు విచారణపై స్టేకు హైకోర్టు నిరాకరణ
Also Read
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్.. అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేశారు సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీ ఎఫ్ పోలీసులు. హర్యానకు చెందిన రణ్వీర్ సింగ్ ను అరెస్ట్ చేసి అతడి నుండి 21లక్షల విలువైన 26నర తులాల బంగారం స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. ఢిల్లీలో డ్రైవర్గా పని చేస్తూ దొంగతనాలు ప్రవృత్తిగా మార్చుకున్న హర్యాణకు చెందిన రణ్వీర్ సింగ్ గతంలోనే డిల్లీ జీఆర్పీ, కర్ణాటక జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేయగా జైల్ శిక్ష అనుభవించినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. హర్యానకే చెందిన మరో నలుగురు యువకులతో కలసి ముఠాగా ఏర్పడి సికింద్రాబాద్ జీఆర్పీ పరిదిలో ప్రయాణికుల నుండి బంగారు ఆభరణాల చోరీ. నాలుగు కేసులలో నిందితులుగా తేలినట్లు వెల్లడించారు.
Aaryavir Sehwag: ఇక దబిడి దిబిడే.. డబుల్ సెంచరితో రెచ్చిపోయిన వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు
తాజావార్తలు
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..