MS Dhoni – Sachin: ఆ విషయంలో ధోనికి సిగ్గెక్కువంటున్న సచిన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 17వ సీజన్ ఎట్టకేలకి మొదలైంది. శుక్రవారం మొదలైన ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా మొదటి మ్యాచ్ చపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగగా చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ముస్తఫిజూర్ రెహమాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజు గైక్వాడ్ తన తొలి కెప్టెన్సీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా మ్యాచ్ కు ముందు సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడుతున్న సమయంలో ఎంఎస్ ధోని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Also Read: Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు సెలవులు! ఎప్పుడంటే..?
ఐపీఎల్ మ్యాచ్ మొదలు కావడానికి ముందు సచిన్ టెండూల్కర్ జియో సినిమాలో నిర్వహిస్తున్న డిస్కషన్ లో పాల్గొన్నారు. ఈ తరుణంలో ఎంఎస్ ధోని పై సచిన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోని తన తొలి రోజులో చాలా సిగ్గుపడేవాడని.., అతను తొలినాళ్లలో తనతో ఎక్కువగా మాట్లాడేవాడు అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు.
Also Read: Ration Rice Seized: మహారాష్ట్రకు భారీగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలు పట్టివేత..!
ఇక కొన్నిసార్లు అయితే ధోని తన బోర్డింగ్ పాస్ ఇతర క్రికెటర్లకు ఇచ్చేవాడని., దాంతో ధోని తన పక్కన కూర్చోలేదంటూ సచిన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంపై సచిన్ టెండూల్కర్ కు చాలా మంది ఆడవాళ్లు చెప్పారంట. ధోని మీ పక్కన సీట్ పొందుతాడు కానీ., ఇతర ఆటగాళ్లకు అతని బోర్డింగ్ పాస్లు ఇచ్చి వేరే చోట కూర్చుంటాడు అంటూ చెప్పేవారట. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ధోని కెప్టెన్సీ నుండి వైదొలగడాన్ని భారత దిగ్గజ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ధోని నిర్ణయాన్ని సమర్థించాడు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!