Corruption Raja: రెవెన్యూ అధికారి అరాచకం.. అత్యాచారం కేసు పరిహారంలోనూ వాటా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corruption Raja: సంగారెడ్డి జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి తన అరాచకత్వాన్ని ప్రదర్శించారు. చిన్నారి అత్యాచారం కేసులో వచ్చిన 5 లక్షల ఎక్స్ గ్రేషియాలో సంగారెడ్డి జిల్లా సీనియర్ అసిస్టెంట్ వాటా అడిగాడు. ఎక్స్ గ్రేషియా రావాలంటే 50 వేలు డిమాండ్ చేశాడు. 5 నెలలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ బాధితులను తిప్పుకున్నాడు. తిరిగి తిరిగి అలసిపోయిన బాధితులు చివరికి తమ గోడును వెళ్లబోసుకునేందుకు కలెక్టర్ చెంతకు వెళ్లారు.
Mother Suicide: కొడుకు చావును చూడలేక ముందే తనువు చాలించిన తల్లి
Also Read
నేడు బాధితురాలి తల్లి సంగారెడ్డి కలెక్టర్ శరత్తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. మూడేళ్ల క్రితం కోహిర్ (మం) వెంకటాపూర్లో ఐదేళ్ల దళిత బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో 6 నెలల క్రితం రూ.5లక్షలు ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసింది. కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారి సత్యంను కలెక్టర్ సస్పెండ్ చేశారు. బాధితురాలి తల్లికి వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..