Ravindar Singh : అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం సేకరణ చాలా వేగంగా జరుగుతుందని తెలిపారు పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 7,152 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ చెప్పారని, ఇప్పటివరకు 6000 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. గత సీజన్ లో 4 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ఈ సంవత్సరం ఇవాళ్టి వరకు 10 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం అయిందని, వరి ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. రైతులు ఇబ్బంది పడితే నాకు ఫోన్ చేశారు నేను నిన్న జనగామ జిల్లా కూనూర్ కు వెళ్ళాను కొనుగోలు కేంద్రం వద్ద కొంత ఇబ్బంది వచ్చిందని ఆయన వెల్లడించారు.
Also Read : MP Revenge Story: పదేళ్ల నాటి పగ.. పట్టపగలే ఆరుగురిని కాల్చి చంపారు
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
అక్కడ ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని నేను అక్కడకు స్వయంగా వెళ్లి కొనుగోలు చేసి లారీ ధాన్యం ఎక్కించాను అక్కడికక్కడే రశీదు ఇవ్వడం జరిగిందని, తేమ శాతం 17,18 కంటే ఎక్కువగా రావడం లేదు 17 కంటే ఒక్క శాతం ఎక్కువ వచ్చిన కొనుగోలు చేయాలని చెప్పారన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మాదేనని, ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి కూడా స్పష్టంగా చెప్పారన్నారు. ఎంత ధాన్యం వచ్చిన ధాన్యం పూర్తి అయ్యే వరకు కొనుగోలు చేస్తామని, గన్ని బ్యాగులు సరిపడా ఉన్నాయి…. టార్పాలిన్ కవర్లు కూడా ఇప్పటికే అందుబాటులో ఉంచామన్నారు. అకాల వర్షాలతో కొంత నష్టం వచ్చింది బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Minister KTR : బీఆర్ఎస్ అంటే భారత్ రైతు సమితి
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?