Election Commission Of India:ఆర్నెళ్ల ముందుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగం అనుమతిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission Of India: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ త్వరలో ఎన్నికలు జరుగనున్న భోపాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంలోనే గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. రాజ్యాంగ నిబంధనలు, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలను నిర్వహించడం తమ తక్షణ కర్తవ్యమని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఆర్టికల్ 83 (2) పార్లమెంటు పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. దాని ప్రకారం ఆర్పి చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం 6 నెలల ముందు ఎన్నికలను ప్రకటించవచ్చని చెబుతోంది. రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఇదే పరిస్థితి ఉంది. చట్టపరమైన నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
చదవండి:Viral Video : మెట్రోలో రొమాన్స్ చేస్తున్న లవర్స్..అది చూసిన ఆంటీ ఏం చేసిందంటే?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
#WATCH | Bhopal, MP: …" Our duty is to deliver elections before time as per constitutional provisions and the RP Act…article 83 (2) says that 5 years will be the term of the Parliament…and its corresponding section 14 of the RP Act says that 6 months before, we can announce… pic.twitter.com/y7AODCTeVT
— ANI (@ANI) September 7, 2023
మధ్యప్రదేశ్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు?
ఓటరు జాబితా తుది ప్రచురణ అక్టోబర్ 05 న జరుగుతుంది. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 5.52 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2.67 కోట్ల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అంశంపై అడిగిన ప్రశ్నకు ప్రధాన ఎన్నికల కమిషనర్ స్పందిస్తూ, రాజ్యాంగ నిబంధనలు, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కమిషన్ ముందస్తు ఎన్నికలను నిర్వహించాలని అన్నారు.
చదవండి:Gorantla Madhav: వైఎస్ విజయమ్మను కించపరిచారు.. ముక్కు నేలకు రాసి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
ముందస్తు ఎన్నికల ప్రశ్న ఎందుకు తలెత్తింది?
లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాల ఎన్నికల అంశాన్ని పరిశీలించి, వీలైనంత త్వరగా సిఫార్సులు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మధ్యప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 5న ప్రచురించబడుతుంది. కొత్తగా అర్హులైన ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి. తమ డేటాలో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే సవరణల కోసం దరఖాస్తు చేసుకోవాలని కుమార్ కోరారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!