Hyderabad: రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ మహిళ కేసుని చేధించిన పోలీసులు.. సంచలన విషయాలు వెలుగులోకి..
- రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ మహిళ కేసుని చేధించిన పోలీసులు
- మహిళను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ మహిళ కేసుని పోలీసులు చేధించారు. యాకుత్ పూరా కు చెందిన మహిళను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్లు డిపో వద్ద సోయి లేకుండా పడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. టౌలీ చౌకీ కి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ హైదర్ గూడ వద్ద మద్యం మత్తులో పడి ఉన్న మహిళను బలవంతంగా ఆటో లో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ బ్రిడ్జ్ కిందకు తీసుకువచ్చి ఫుల్ గా మద్యం సేవించారని తెలిపారు. ఆ తర్వాత మత్తులో ఉన్న మహిళ పై ఒకరి తరువాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. తమకు సరయైన రీతిలో సహరించడం లేదంటూ విచక్షణ కోల్పోయి మృగాలుగా ప్రవర్తించారు కామాందులు.
Also Read:CM Chandrababu: ఐటీ గురించి కాదు.. రైతుల కోసమే ఎక్కువగా ఆలోచిస్తా!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
మహిళను పూర్తిగా వివస్త్రను చేసి దిగంబరంగా మార్చి చేసి అత్యంత క్రూరంగా హత్య చేశారు ఆటో డ్రైవర్స్. ఆ తర్వాత మహిళ మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఐదు రోజులు శ్రమించి హంతకులను పట్టుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. నాంపల్లి నుండి రాజేంద్రనగర్ ,హైదర్ గూడా వరకు ఉన్న అన్ని సిసి టీవి లను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం మద్యాహ్నం సమయంలో యాకత్ పూరా నుండి హైదర్ గూడా కు వివాహిత వచ్చినట్లు తెలిపారు. \
మహిళ హైదర్ గూడా కల్లు కంపౌండ్ లో ఫుల్ గా కల్లు సేవించిందని తెలిపారు. కాంపౌండ్ వద్ద మత్తులో బయటకు వచ్చి రోడ్డు పై పడి పోయినట్లు తెలిపారు. అదే సమయంలో టౌలీచౌకికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ కల్లు కంపౌండ్ కు వచ్చారని అన్నారు. మహిళ కదలికలు గమనించి ఆమె పై కన్ను వేశారు మానవ మృగాలు. మద్యం మత్తులో పడి ఉన్న మహిళను నిర్మాణుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్లి రేప్ అండ్ మర్డర్ కు పాల్పడినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!