Public opinion: రాహుల్ గాంధీలో మార్పు వచ్చింది? ప్రతిపక్ష నేతగా వంద రోజులు పూర్తైన సందర్భంగా ప్రజాభిప్రాయం
- రాహుల్ గాంధీలో మార్పు వచ్చింది?
- ప్రతిపక్ష నేతగా వంద రోజులు పూర్తైన సందర్భంగా ప్రజాభిప్రాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా.. ‘భారత్ జోడో యాత్ర’ వరకు సీరియస్ నేతగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ 100 రోజుల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ ఎంత మారిపోయింది? ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే పలు ప్రశ్నల ఢిల్లీ వాసులకు ఓ జాతీయ మీడియా సంధించింది. వారి నుంచి సమాధానాన్ని రాబట్టింది.
READ MORE: Apples: గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ ఈ రెండింట్లో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
రాహుల్ సీరియస్ లీడర్ గా స్థిరపడ్డారని కొందరు భావిస్తున్నారు. అయితే చాలా మంది పాత రాజకీయాలు తిరిగొచ్చాయని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, మార్పు కోసం అంచనాలు, ఆయన రాజకీయ సామర్థ్యంపై విశ్వాసం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. గతంతో పోలిస్తే రాహుల్ గాంధీలో చాలా మార్పు వచ్చిందని ఢిల్లీ సీనియర్ సిటిజన్ రాజేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. ‘రాహుల్ గాంధీ ఇప్పుడు లోక్సభలో క్రమం తప్పకుండా సమర్థవంతమైన ప్రసంగాలు చేస్తున్నారు. దీని కారణంగా అధికార పార్టీలలో అసంతృప్తి ఉంది’ అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీపై లేవనెత్తిన వివాదాలు కేవలం రాజకీయ ప్రత్యర్థుల కుట్ర మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ సాధారణ ప్రజలతో మమేకమవుతున్న తీరు ఆయన ప్రధాని అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని రాజేంద్ర విశ్వాసం వ్యక్తం చేశారు.
READ MORE:Pakistan: పాకిస్తాన్ రాజధాని లాక్ డౌన్.. ముఖ్య నగరాల్లో ఇంటర్నెట్ బంద్.. కారణం ఇదే..
ఢిల్లీలోని మరో సీనియర్ సిటిజన్ జగదీష్ ప్రకాష్ తన వర్కింగ్ స్టైల్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల ప్రభుత్వాన్ని కూలదోసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు . ‘రాహుల్ గాంధీ పనితీరు ఇప్పుడు బాగానే ఉంది. భవిష్యత్తులో ఆయన ప్రధాని అవుతారని భావిస్తున్నాను’ అని అన్నారు. దీనికి ఆయన స్నేహితుడు కృపాల్ కూడా ఏకీభవిస్తూ.. కాంగ్రెస్ పార్టీలోనూ, రాహుల్ గాంధీలోనూ సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..