PM Modi: నేడు రాజస్థాన్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు రాజస్థాన్ లో పర్యటించనున్నారు. ఇక, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎలాంటి అవకాశం వదులుకోవడం లేదు. ఇక, ఓటింగ్ తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ అగ్ర నాయకత్వంతో పాటు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వేగంగా పర్యటనలను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే నేడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లో ఎన్నికల పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ బార్మర్లోని బైటులో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
Also Read
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
ఇక, రాజకీయ నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోధ్పూర్లోని దాదాపు 33 స్థానాలను బీజేపీ గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూపించి బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే, బార్మర్లో అత్యధిక స్థానాల్లో ముక్కోణపు పోటీ నెలకొనడం గమనార్హం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకోగా, బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ అత్యుత్తమ ఫలితాలు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!