Prathinidhi 2 : షూటింగ్ స్టార్ట్ చేసిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న నటుడు నారా రోహిత్ మళ్లీ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన నాలుగైదు చిత్రాలకు కమిట్ అయినట్లు సమాచారం.వాటిలో ‘ప్రతినిధి2’ చిత్రం కూడా ఉంది.. ఈ చిత్రం 2014లో వచ్చిన ‘ప్రతినిధి’ సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది.అయితే ఈ చిత్రం తో ప్రముఖ జర్నలిస్ట్ దేవగుప్తాపు మూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.న్యూస్ రీడర్ గా ఆయన ఎంతగానో పరిచయం వున్న వ్యక్తి. నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీతో ఆయన దర్శకుడిగా మారుతున్నారు.ఈ సినిమా హీరో నారా రోహిత్ కెరీర్ లో 19 చిత్రంగా తెరకెక్కుతుంది.అలాగే పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..
బాణం సినిమాతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ వరుస సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ప్రతినిధి సినిమా నటుడు గా నారా రోహిత్ కు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.ఈ సినిమాలో నారా రోహిత్ నటనకు ప్రశంసలు దక్కాయి. దీనితో ప్రతినిధి 2 సినిమాపై మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఎలాంటి అంశాలను సినిమాలో చూపించబోతున్నారో అని ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రాన్ని కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు కొండకళ్ల రాజేందర్రెడ్డి నిర్మించనున్నారు. నారా రోహిత్తో పాటు సినిమాలోని ఇతర ముఖ్య నటీనటులు షూటింగ్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్లో ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. షూటింగ్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు .ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 25, 2024న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే చిత్రంలో ఇతర నటినటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.
Also Read
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
- Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
తాజావార్తలు
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!