Prashant Kishore: నితీష్ కుమార్ ను మళ్లీ సీఎంగా ఎందుకు చేశారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు బలహీనమైపోతున్నాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ఎన్నో అవకాశాలున్నాయి.. అయితే వాటిని ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోలేకపోయాయని తెలిపారు. విపక్షాల కూటమిని అంతం చేసేందుకు నితీష్ కుమార్తో బీజేపీ మళ్లీ చేతులు కలిపిందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
తాజా రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అధికార కేంద్రీకరణను భారతదేశంలో ఎన్నడూ చూడలేదన్నారు.. ఒక పార్టీకి ఇన్ని సార్లు అధికారంలోకి వస్తే ప్రతిపక్ష పార్టీలకు కష్టంగా మారుతుందన్నారు. అయితే, ఇది మొదటిసారి జరగడం లేదు.. ఇందిరాగాంధీ కాలంలో ఇండియా అంటే ఇందిర, ఇందిరా ఈజ్ ఇండియా అని చెప్పేవారు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ప్రతిపక్షాలకు చాలా అవకాశాలు ఇచ్చింది.. కానీ వాటిని ఆ కూటమి సద్వినియోగం చేసుకోలేదన్నారు.
Read Also: TS Vs AP: తెలంగాణలో ఏపీ పోలీసుల వ్యవహారం.. ఉద్యోగానికి సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్
ఇండియా కూటమి నుంచి ఎన్డీయేలోకి నితీష్ కుమార్ వెళ్లిపోయిన కూడా అతడినే బీజేపీ బీహార్ ముఖ్యమంత్రిగా చేసింది. ఎందుకంటే, ఇండియా కూటమి ఆలోచనను అంతం చేయాలనే ఉద్దేశ్యంతో బీజేపీ ఇలా చేసింది.. ఈ కూటమిలో నితీష్ కుమార్ పాత్ర కీలకమైంది.. కాబట్టి విపక్ష కుటమిని విచ్ఛన్నం చేయడంలో కమలం పార్టీ సక్సెస్ సాధించింది.. దీని వల్ల బీజేపీకి లాభం చేకూరుతుంది.. బీజేపీ చేసిన తప్పులను ఎత్తి చూపడంలో విపక్ష కూటమి సభ్యులు ఫెయిల్ అయ్యారు.. వారు ఫ్లైట్ జర్నీపై దృష్టి ప్రజా సమస్యలపై పెట్టి ఉంటే వచ్చే ఎన్నికల్లో మంచి పోటీ ఇచ్చేవాళ్లు అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!