Ponguleti Srinivas Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకున్నాక కన్నీళ్లు మిగిలాయి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ఫ్రభుత్వం చేస్తున్న అవినీతిని గొంతు విప్పడానికి వనపర్తి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ వనపర్తిలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత రాష్ట్ర ప్రజలు ఆత్మ గౌరవాన్ని కోల్పోయారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాదించుకున్నాక కన్నీళ్లు మిగిలాయని, వేలాది మంది బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ అని ఆయన అన్నారు. మీ ఇద్దరు ఎంపీలుగా వుండి పోరాడితే తెలంగాణ రాష్ట్రం రాలేదు… కేసీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు.
Also Read : KKR vs CSK: చెమటోడుస్తున్న కేకేఆర్.. తొలి 10 ఓవర్లలో పరిస్థితి ఇది!
Also Read
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Meta layoffs: మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
అంతేకాకుండా.. ‘ రైతులను మరిచి మీ నల్ల దనాన్ని తెల్లదనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు.. కాలేశ్వరం ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఒకే ఫ్రారంబించినా మీస్వార్థ ప్రయోజనాలకోసం కాలేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేసినా పాలమూరు ప్రాజెక్టును మరిచారు. అకాల వర్షానికి రైతులు పడుతున్న ఇబ్బందులు మీకు తెలియడం లేదా.. రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించి మల్లీ మీరు సియం కావాలని చూస్తున్నారు… వేలాది కోట్లు రైతులను తెలంగాణ బిడ్డలను ముంచి సంపాదించుకున్నావ్.. కేసీఆర్. నిన్ను కలిసిన కర్నాటక జెడిఎస్ కుమారస్వామి పరిస్థితి ఏమయ్యిందో నీవు గమనించు కేసీఆర్.. పైన దేవుడున్నాడు అధికారం ఎవ్వడిసొత్తు కాదు… కేసీఆర్. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పనుల వల్లే ఇప్పటికీ ప్రజలు వారిని గుర్తించారు…
నీపతనం ప్రారంభమైంది……ప్రజలే నీకు గుణపాఠం చెప్తారు.. చట్టానికి వ్యతిరేఖంగా వ్యవహరించి వాలంటేరీ రిటేర్ మెంట్ తీసుకున్న. ఎక్స్ సీఎస్ సోమేష్ కుమార్ కు మళ్లీ పదవి ఇవ్వడం ఎందుకు… ఇక్కడ తెలంగాణ వారు లేరా… అధికారం వుందికదా అని విర్రవీగితే బారీ మూల్యం చెల్లించుకుంటావు…. మేము తీసుకునే నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తాం..’ అని పొంగులేటి ప్రసంగించారు.
Also Read : Jupally Krishna Rao : దళితులకు మూడెకరాలు ఇస్తామన్నారు… ఎంత మందికిచ్చారు
తాజావార్తలు
-
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
-
PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
-
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
-
Manchu Manoj: మనోజ్కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?