Ponguleti Srinivas Reddy: మాటల గారడీలతో కేసీఆర్ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం ఉన్నదని అధికారులను అడ్డం పెట్టుకొని సభని ఆత్మీయ సమ్మేళనంను కట్టడి చేయటానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. జనాలని రాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని, జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నామన్నారు. నేను ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోలేదని, నేను చేసినది చెప్తానన్నారు. మాటల గారడీలతో కేసీఆర్ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారని, మరోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ అనేక కుట్రలకి పాల్పడుతున్నాడని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడో ఒకచోట కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని ప్రచారానికి ఉపయోగించుకుంటారు.
Also Read : Brahmanandam: ఘనంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థం
Also Read
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
ఇల్లు కట్టుకోవటానికి మూడు లక్షలు ఇస్తామన్న హామీ మాయమాటలే. కేసీఆర్ మాటలని ఎవరు నమ్మొద్దు. యువతని నీ కేబినెట్లో ఉన్న మంత్రులు ఆడుకుంటున్నారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించడం కోసం హైదరాబాదులో భూములు కొల్లగొట్టడం కోసం ధరణి స్కీం ని కేసీఆర్ అమలు చేస్తున్నారు. రైతుల సమస్యలు ప్రజల సమస్యలు కేసీఆర్ కి కనిపించవు. ప్రజల అండతో కేసీఆర్ దింపెస్తం. ఖమ్మం చుట్టూ ఉన్న మట్టి కుండలను కూడా మంత్రి అనుచరులు ఉంటున్నారు. ఖాళీ ప్లాట్లు కనపడితే మంత్రి అనుచరులు కబ్జా చేస్తున్నారు. మంత్రి తన అనుచరులను ఉసి కొల్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాజ్యం ఎప్పుడూ మీ చేతుల్లో ఉండదు. ఎంత మంచి పుడింగు అయిన ప్రజల ముందు తలవంచక తప్పదు. పట పంచలు అయ్యే రోజులు దగ్గరలోనే వున్నారు. మంత్రి గారు నిన్న ఇంటికి పంపడానికి ఎంత పెద్ద నాయకులు ఎవరు అవసరం లేదు. ప్రజలు సమయం కోసం ఎదురుచూస్తున్నారు అధికారం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు.’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు.
Also Read : Pawan Kalyan: మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి.. ఎమోషనల్ అయిన మెగా బ్రదర్స్
తాజావార్తలు
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!