Woman Birth to Five Children: ఏడుగురి తర్వాత.. ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జననం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Birth to Five Children: మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణ విషయమే, కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు లేదా నలుగురు పిల్లలకు జన్మనిస్తుంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. పోలాండ్లోని క్రాకో నగరంలో ఓ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఏడుగురు పిల్లలు ఉన్న పోలిష్-బ్రిటీష్ తల్లిదండ్రులు ప్రేమికుల దినోత్సవం రోజునే ఐదుగురు శిశువులను స్వాగతించారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తల్లి మంగళవారం చెప్పింది.
డొమినికా క్లార్క్కు ఇప్పటికే 10 నెలల నుంచి 12 ఏళ్ల వయస్సు గల ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఆమె మరో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. తాము ఎనిమిదో బిడ్డను కనాలని ప్లాన్ చేశాం.. కానీ కడుపులో ఇంకా ఎక్కువ మంది ఉన్నారని ప్రసవానికి ముందు ఆమె తన భర్త విన్స్తో కలిసి ఆస్పత్రిలో విలేకరులతో అన్నారు. పిల్లలు 29 వారాలకు సిజేరియన్ ద్వారా ప్రసవించబడ్డారు. ఆ పిల్లలకు కృత్రిమ శ్వాసకోశ మద్దతు అవసరమైంది. ఆదివారం ఆమె డెలివరీ కాగా.. మంగళవారం ఆమెను, పిల్లలను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
Catholic Church : చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపులు.. మతపెద్దలే నిందితులు
పిల్లల్లో ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారికి అరియానా డైసీ, చార్లెస్ పాట్రిక్, ఎలిజబెత్ మే, ఇవాంజెలిన్ రోజ్, హెన్రీ జేమ్స్ అని పేరు పెట్టారు. ఇలా ఒకే కాన్పులో ఐదుగురు జన్మించడం అనేది చాలా అరుదు. ఎందుకంటే ఆసుపత్రిలో 52 మిలియన్లలో ఒకరికి ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!