Polio Virus: పదేళ్ల తరువాత ఇండియాలో పోలియో వైరస్ గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దశాబ్ధం క్రితం పోలియో వైరస్ నుంచి దేశం నుంచి తరిమేశాం. దేశంలోని పోలియో పట్ల అవగాహన కల్పించడంతో విధిగా చిన్న పిల్లలకు చుక్కల మందు వేయిస్తున్నారు. దీంతో పోలియో సోకే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీంతో పోలియో ఫ్రీ కంట్రీగా ఇండియా తయారైంది. 2011లో వెస్ట్ బెంగాల్ హౌరాకు చెందిన 12 ఏళ్ల బాలికకు చివరిసారిగా పోలియో సోకింది. భారత దేశం మార్చి 27, 2014న పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది.
ఇదిలా ఉంటే తాజాగా దాదాపుగా పదేళ్ల తరువాత మరోసారి ఇండియాలో పోలియో వైరస్ వెలుగులోకి వచ్చింది. కోల్కతాలో మెటియాబురుజ్ ప్రాంతంలోని ఓ మురుగు కాల్వలోని నీటిలో పోలియో వైరస్ ను గుర్తించారు. యునిసెఫ్, భారత ఆరోగ్య శాఖ చేసిన సంయుక్త పరిశోధనల్లో ఈ వైరస్ ఉనికి బయటపడింది.
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
దీంతో రాష్ట్రంలో ఉన్న అన్ని వైద్య కళాశాలలు, ప్రభుత్వం ఆసుపత్రులను అధికారులు అప్రమత్తం చేశారు. పోలియో వైరస్ అనవాళ్లు దొరికిన తర్వాత మెటియాబురుజ్ ప్రాంతంలో ఎక్కడా కూడా బహిరంగ మలవిసర్జన చేయరాదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆసుపత్రులు, వైద్య కళాశాలలను ఆదేశించింది. పిల్లల మలవిసర్జనను పరీక్షించాలని కోరింది. టీకాలు వేయడంపై దృష్టి పెట్టాలని కోరారు.అయితే కరోనా పాండిమిక్ లాక్ డౌన్ల కారణంగా ఇటీవల పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం నెమ్మదించింది. తాజాగా మరోసారి వ్యాక్సిన్ వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!