అమెరికాలో మరోసారి పోలియో వైరస్ కేసు నమోదైంది. గురువారం మాన్హాటన్ సమీపంలోని ఓ వ్యక్తికి ఈ వైరస్ ఉన్నట్టు న్యూయార్క్ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికాలో చివరిసారి 2013లో పోలియో వైరస్ కేసు నమోదైంది. సుమారు దశాబ్దకాలం తర్వాత అమెరాకిలో గురువారం తొలిసారి పోలియో వైరస్ కేసు రిపోర్ట్ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెలితే.. ఉత్తర మాన్హటాన్కు 30 మైళ్ల దూరంలో రాక్లాండ్ కౌంటీలో జీవిస్తున్న ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్ అని…
దశాబ్ధం క్రితం పోలియో వైరస్ నుంచి దేశం నుంచి తరిమేశాం. దేశంలోని పోలియో పట్ల అవగాహన కల్పించడంతో విధిగా చిన్న పిల్లలకు చుక్కల మందు వేయిస్తున్నారు. దీంతో పోలియో సోకే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీంతో పోలియో ఫ్రీ కంట్రీగా ఇండియా తయారైంది. 2011లో వెస్ట్ బెంగాల్ హౌరాకు చెందిన 12 ఏళ్ల బాలికకు చివరిసారిగా పోలియో సోకింది. భారత దేశం మార్చి 27, 2014న పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే…