Mother, 3 Childrens: తల్లి, ముగ్గురు పిల్లల మిస్సింగ్.. భర్తకు అప్పగించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలానగర్ లో తల్లి, ముగ్గురు పిల్లలు గతనెల 29న అదృశ్యం అయ్యారు. ఆ మిస్సింగ్ కేసును చేధించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. తల్లిని, ముగ్గురు పిల్లల్ని భర్తకు అప్పగించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మార్కండేయ నగర్ లో రమేష్ మాధవి, వారికి ముగ్గురు పిల్లలతో నివాసముంటున్నారు. కూలి పని చేస్తూ జీవిస్తున్నారు.. గత నెల 23 వతేదీన భార్య పిల్లలతో రమేష్ యాదగిరి గుట్ట గుడికి వెళ్లారు..మరుసటి రోజున మాధవి (పుట్టినిల్లు) తల్లి ఇంటికి తన ముగ్గురు పిల్లలతో కలిసి సంగారెడ్డికి వెళ్లింది.
Read Also: Karnataka: కాంగ్రెస్ లీడర్ కొడుకు ఐసిస్ ఉగ్రవాది.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
తిరిగి గతనెల 29వ తేదీన భర్త దగ్గరకు బయలుదేరి బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా లో బస్సు దిగింది.. సాయంత్రం వరకు ఇంటికి రాకపోయేసరికి భర్త రమేష్ అత్తగారికి ఫోన్ చేసాడు. పుట్టింటి నుంచి బయలుదేరి వచ్చిందని, బస్సు ఎక్కించగా ఆమె పిల్లలతో సహా బాలానగర్ లో దిగింది అని సమాధానం ఇచ్చింది.. వారు కనిపించకపోవడంతో రమేష్ చుట్టు ప్రక్కల వెతికి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో మాధవి బెంగూళూరులో ఉన్నట్లు గ్రహించారు.. మాధవిని పిల్లలతో తీసుకువచ్చిన పోలీసులు భార్యభర్తలకు నచ్చచెప్పి, కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అప్పచెప్పారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మాధవి 29 వతేదీ సాయంత్రం తెలిసిన వ్యక్తితో బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తుంది.
Read Also:Earthquake: పసిఫిక్ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!