Siddipet: 16 ఏళ్ల బాలుడిపై కన్నేసిన 27 ఏళ్ల వివాహిత.. పోక్సో కేసులో మహిళ అరెస్ట్
- అద్దె ఇంట్లో ఉంటూ..యజమాని కుమారుడికి గాలం
- నగలు.. నగదు తీసుకురావాలని కోరిన మహిళ
- వాటితో చెన్నై కి ఉడాయించిన జల్సా చేసిన కిలాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదహారేళ్ల బాలుడిపై 27 ఏళ్ల వివాహిత కన్నేసింది. ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఇంటి యజమాని కుమారుడిని వలలో వేసుకుంది. బాలుడితో సహా అతడు తెచ్చిన నగలతో చెన్నై కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసింది. బాలుడి తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట పోలీసుల కథనం ప్రకారం.. రాధ అనే వివాహిత సిద్దిపేటలోని హనుమాన్ నగర్ లో ఓ అద్దె ఇంట్లో గత మూడేళ్ళుగా భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఇంటి యజమాని కొడుకుపై కన్నేసిన ఆమె..మాయమాటలతో లోబర్చుకుని శారీరకంగా వాడుకుంది. ఎక్కడికైనా వెళ్లిపోదామని బాలుడిని ఒప్పించింది. తన ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకురావాలని బాలుడికి సూచించింది. వాటిని తీసుకొని ఈ ఏడాది జనవరి 22న భర్త, పిల్లల్ని వదిలేసి బాలుడితో చెన్నై వెళ్లిపోయింది ఈ కిలాడి.
READ MORE: TGSRTC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీజీఎస్ఆర్టీసీ..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. తాజాగా చెన్నైలో బాలుడితో వివాహిత ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంతలో ఆ వివాహిత పోలీసులు పట్టుకుంటరాన్న అనుమానంతో బాలుడిని సిద్దిపేటలో ఇంటి వద్ద వదిలేసింది. బాలుడు తెచ్చిన నగలను చెన్నైలో అమ్మేసి జల్సా చేసినట్లు పోలీసులు తేల్చారు. మహిళను ఫోక్సో కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!