PM Modi: నేడు వికాస్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధాని మోడీ వర్చువల్ గా భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు వికాస్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో వర్చువల్ గా మాట్లాడబోతున్నారు. వికాస్ భారత్ సంకల్ప యాత్రతో పాటు నడుస్తున్న ప్రచార రథాల్లో ప్రధాని నేరుగా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ యదువంశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, పార్టీ అధికారులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, సభ్యులు, బ్లాక్ హెడ్లు, గ్రామపెద్దలు, స్థానిక పౌరులతో పాటు ప్రజా సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం ఉంది.
Read Also: OTT Release Movies: సంక్రాంతి కానుకగా ఈ వారం ఓటీటీలో 29 సినిమాలు రిలీజ్.. ఏ సినిమా ఎక్కడంటే?
Also Read
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
అయితే, నవంబర్ 15, 2023న ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ‘వికాస్ భారత్ సంకల్ప యాత్ర’ లబ్ధిదారులతో ప్రధాన మంత్రి మోడీ క్రమం తప్పకుండా మాట్లాడుతున్నారు.. ఈ వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు నాలుగు సార్లు జరిగింది. ఇదే కాకుండా, గత నెలలో వారణాసి పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి వరుసగా రెండు రోజులు (డిసెంబర్ 17-18 తేదీలలో) ‘వికాస్ భారత్ సంకల్ప యాత్ర’ లబ్ధిదారులతో ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ప్రభుత్వ ప్రధాన పథకాలలో సంపూర్ణతను సాధించే లక్ష్యంతో ‘వికాస్ భారత్ సంకల్ప యాత్ర’ దేశవ్యాప్తంగా చేపట్టబడుతోంది. ఈ పథకాల ద్వారా ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సకాలంలో చేరేలా చూస్తారు.
Read Also: Jeff Bezos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో చేరిన అమెజాన్ వ్యవస్థాపకుడు
అలాగే, ఈ నెల 5వ తేదీన జరిగిన ఈ వికాస్ భారత్ సంకల్ప యాత్రలో దాదాపు 10 కోట్ల మందికి పైగా జనం పాల్గొన్నారు. ఇది ప్రారంభమైన 50 రోజుల్లోనే అద్భుతమైన రికార్ట్ సృష్టించింది.. ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే ఉమ్మడి దృక్పథంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేయడంలో ఈ యాత్రపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అని ప్రధాని మోడీ తెలియజేశారు.
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..