PM Modi: 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవం ఇది : మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వైట్హౌస్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జిల్ బిడెన్లకు కృతజ్ఞతలు తెలిపారు. వైట్హౌస్లో నాకు లభించిన గౌరవం 140 కోట్ల మంది భారత ప్రజల గౌరవమని ఆయన అన్నారు. దీనికి నేను జో, జిల్లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. ‘మూడు దశాబ్దాల క్రితం నేను అమెరికాకు వచ్చినప్పుడు వైట్హౌస్ను బయటి నుంచి చూశాను. నేను ప్రధానిగా ఉన్నప్పుడు చాలాసార్లు అమెరికాకు వచ్చానని, అయితే ఇంత మంది భారతీయ అమెరికన్లకు వైట్హౌస్ తలుపులు తెరవడం ఇదే తొలిసారి అని అన్నారు. రెండు దేశాలు తమ వైవిధ్యాన్ని గర్విస్తున్నాయి’ అని ప్రధాని మోడీ అన్నారు.
Read Also:Nikhil Siddhartha: అదే నా బాధ, అందుకే రిలీజ్ వద్దన్నా.. అసలు విషయం బయట పెట్టిన నిఖిల్
Also Read
- BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
- IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
- MLC Nagababu: ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్.. కీలక పదవిలో నియామకం!
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘మా పునాది ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉందన్నారు. భారతదేశం, అమెరికాల మధ్య స్నేహం మొత్తం ప్రపంచం సామర్థ్యాన్ని పెంచడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉంది. మన స్నేహం ప్రపంచానికి అనుబంధంగా ఉంటుంది. విదేశీ భారతీయులు అమెరికా గర్వాన్ని పెంచుతున్నారు. మీరందరూ మా బంధానికి నిజమైన బలం’ అని ప్రధాని మోదీ అన్నారు.
Read Also:Dastagiri: దస్తగిరి దాదాగిరి చేస్తున్నాడా..? ఇవి అందులో భాగమేనా..?
సార్వత్రిక సంక్షేమం, సార్వత్రిక ఆనందాన్ని మేము విశ్వసిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. కరోనా సమయం తర్వాత ప్రధాని మోడీ ప్రపంచం మొత్తాన్ని వేరే రూపంలో చూశారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. భారతదేశం, అమెరికా జెండా ఎప్పుడూ ఇలాగే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని అన్నారు. జై హింద్ జై అమెరికా అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Pakistan Independence Day: భారతీయ దేశభక్తి గీతానికి పాక్ జెండాలు.. వైరల్ వీడియోతో ట్రోల్స్లో చిక్కుకున్న పాకిస్తానీ నటీమణులు
-
E3 Trion vs Ampere Magnus G Max: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒకదానికి 165KM రేంజ్, మరొకదానికి 52L స్టోరేజ్
-
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ అప్డేట్.. కోలుకోవడానికి ఎంత టైమ్ పడుతుందంటే?
ట్రెండింగ్
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!