PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
- ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
- త్వరలో ‘గగన్యాన్’ మిషన్కు కూడా సిద్ధంగా ఉన్నాం
- 6G టెక్నాలజీ కూడా రాబోతుందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 12 సంవత్సరాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’’ ఒక గ్లోబల్ బ్రాండ్గా ఎదిగిందని ప్రధాని మోడీ అన్నారు. మెల్బోర్న్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ‘‘మన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు చేరుకున్నాయి. మన ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని విస్తరించుకున్నాయి.’’ అని తెలిపారు.
‘‘ఇప్పుడు భారతదేశం తన సొంత ‘గగన్యాన్’ మిషన్ను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి సిద్ధమవుతోందని.. అలాగే సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించే లక్ష్యం దిశగా పనిచేస్తోంది. నేడు భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద 5G మార్కెట్గా అవతరించింది. భారతదేశం ‘మేక్ ఇన్ ఇండియా’ 6G టెక్నాలజీపై వేగంగా పనిచేస్తోంది. గత 12 సంవత్సరాలలో భారతదేశవ్యాప్తంగా రెండు డజన్లకు పైగా నగరాలకు మెట్రో నెట్వర్క్లు విస్తరించాయి. నేడు భారతదేశంలో ప్రతిరోజూ 12.5 మిలియన్లకు పైగా ప్రజలు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలో భారతదేశం మూడవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ను కలిగి ఉంది. మేము భారతదేశంలో నమో భారత్ రాపిడ్ రైల్, వందే భారత్ వంటి సెమీ-హై-స్పీడ్ నెట్వర్క్లను వేగంగా విస్తరిస్తున్నాం.’’ అని తెలిపారు.
Also Read
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
‘‘భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం చూస్తోంది. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో మీరు దాని ప్రదర్శనను చూసే ఉంటారు. ఉగ్రవాదుల స్థావరాలపై పేలుళ్లు జరిగాయి. కానీ వాటి ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ఉగ్రవాదుల స్థావరాలపై జరిగిన ఈ భారీ దాడి మీకు గర్వాన్ని కలిగించిందా లేదా?.’’ అని అన్నారు.
Excited to be among the Indian community in Melbourne. Their energy and enthusiasm are truly unmatched. They are one of the strongest pillars of India-Australia friendship. https://t.co/dG9F5vj5jr
— Narendra Modi (@narendramodi) July 9, 2026
తాజావార్తలు
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వ ఆర్థిక సాయం
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
-
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
ట్రెండింగ్
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!