Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Inaugurates 2 New Sections Of Bengaluru Metro

Bangalore Metro: బెంగళూరు మెట్రోలో 2 కొత్త సెక్షన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

Published Date :October 20, 2023 , 5:46 pm
By Mahesh Jakki
Bangalore Metro: బెంగళూరు మెట్రోలో 2 కొత్త సెక్షన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bangalore Metro: బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్‌లోని బైయప్పనహళ్లి నుంచి కృష్ణరాజపుర వరకు, కెంగేరి నుంచి చల్లఘట్ట కాళ్ల వరకు మెట్రో రైలు సేవలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.”బెంగళూరు మెట్రో రైలు రెండు లైన్లు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించినందుకు కర్ణాటక ప్రజలను నేను అభినందిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.

బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్‌లోని బైయప్పనహళ్లి నుండి కృష్ణరాజపుర, కెంగేరి నుండి చల్లఘట్ట కాళ్లు సెక్షన్లు అధికారిక ప్రారంభోత్సవం కోసం వేచి ఉండకుండా అక్టోబర్ 9 నుంచి ప్రజల కోసం తెరవబడ్డాయి. దీనితో ‘నమ్మ మెట్రో’ మొత్తం కార్యాచరణ పొడవు 66 స్టేషన్లతో 74 కి.మీలకు, రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 7.5 లక్షలకు పెరిగింది.12 ఏళ్ల క్రితం ప్రారంభించిన నమ్మ మెట్రో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్. తూర్పు-పశ్చిమ కారిడార్.. వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి చల్లఘట్ట వరకు పర్పుల్ లైన్ ఇప్పుడు 37 స్టేషన్‌లతో కూడిన మొత్తం పొడవు 43.49 కి.మీ.గా ఉంది. మైసూరులో మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలపై కూడా ప్రధాన మంత్రి ప్రసంగం సందర్భంగా సూచన చేశారు.

Also Read: Akhilesh Yadav: ఇండియా కూటమి నుంచి అఖిలేష్‌ యాదవ్ ఔట్!

ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. 2031 నాటికి 317 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్‌వర్క్‌కు రాష్ట్ర ప్రభుత్వం తన సమగ్ర మొబిలిటీ ప్లాన్ (సీఎమ్‌పి)లో ఆమోదం తెలిపింది. ఇందులో 217 కిమీ పొడవైన మార్గం ఆపరేషన్, నిర్మాణం లేదా ప్రణాళిక దశలో ఉందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బెంగళూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఇక్కడ ట్రాఫిక్ పెద్ద సమస్యగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ సేవల విస్తరణ చాలా అవసరమన్నారు.

Also Read: Italy PM Meloni: సామూహిక అత్యాచారాలపై వ్యాఖ్యలు..పార్ట్‌నర్‌తో విడిపోయిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ..

30,695 కోట్ల అంచనా వ్యయంతో 75.06 కిలోమీటర్ల పొడవున్న బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2ను చేపట్టామని సిద్ధరామయ్య వెల్లడించారు. ఈరోజు లాంఛనంగా ప్రారంభించిన రెండు స్ట్రెచ్‌లతో సహా కనీసం 32 కి.మీ పని పూర్తి చేసి, కార్యకలాపాల కోసం ప్రారంభించబడిందన్నారు. ఉత్తర దిశలో నాగసంద్ర నుండి మాదవరానికి 3.14 కి.మీ పొడవుతో, ఆర్‌వీ రోడ్డు నుండి బొమ్మసంద్ర వరకు 19.15 కి.మీ కొత్త మార్గంతో కూడిన మెట్రో సేవల పొడిగింపు తుదిదశకు చేరుకుందన్నారు. 2024 ఏప్రిల్ నాటికి దీన్ని ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 025 మార్చి నాటికి కళేన అగ్రహారం నుంచి నాగవారం వరకు 21.26 కి.మీ కొత్త మెట్రో లైన్ పూర్తవుతుందన్నారు.. ఈ మార్గాలు పూర్తయితే మొత్తం మెట్రో నెట్‌వర్క్ 117 కి.మీలకు విస్తరించి 12 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. మెట్రో ప్రాజెక్ట్ కోసం కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూ.11,583.08 కోట్లు విడుదల చేసిందని ఆయన చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangalore Metro
  • dk shivakumar
  • karnataka
  • Metro
  • national news

తాజావార్తలు

  • Ugadi 2026: ‘ఉగాది పచ్చడి’.. ఆరు రుచుల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

  • Stock Market: ఖతార్‌పై దాడి ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

  • HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

  • Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

  • Dhurandhar 2: 1,300 మందిని కాదని ‘యెలినా’గా సారా అర్జున్.. ‘ధురందర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions