Success Story : విదేశాల్లో చదవలేదు.. పెద్ద డిగ్రీలు లేవు.. కానీ రూ.8000కోట్ల వ్యాపార సామ్రాజ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Success Story : వ్యాపారం చేయడం, దానిని విజయవంతం చేయడం.. అంటే ఒక నదికి రెండు చివరలు లాంటివి. ఈ రెండు చివరలను అనుసంధానించే వ్యక్తి మాత్రమే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాడు. పార్లే ఆగ్రో యజమాని నదియా చౌహాన్ అటువంటి దానికి ఉదాహరణగా నిలిచారు. నదియా విదేశాల్లో చదవలేదు లేదా పెద్ద డిగ్రీని పొందలేదు. కేవలం తన తండ్రి ఇచ్చిన అనుభవంతో రూ.300 కోట్ల విలువైన కంపెనీని రూ.8000 కోట్ల క్యాపిటల్గా మార్చాడు.
నదియా 2003లో తన తండ్రి ప్రకాష్ చౌహాన్తో కలిసి పార్లే ఆగ్రో కంపెనీలో చేరారు. అప్పట్లో కంపెనీ టర్నోవర్ రూ.300 కోట్లు మాత్రమే. 2017 సంవత్సరం నాటికి కంపెనీ ఆదాయం రూ.4,200 కోట్లకు చేరుకోగా, 2022-23లో రూ.8,000 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ విజయం వెనుక ఉన్నది కేవలం నదియా తెలివితేటలే అని చెబుతున్నారు.
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
Read Also:Telangana Govt: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 95 మంది డీఎస్పీ, ఏసీపీలు ట్రాన్స్ఫర్
నదియా చిన్నప్పటి నుండి వ్యాపార నైపుణ్యాలను నేర్చుకోవడం ప్రారంభించింది. ముంబైలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో తన ఖాళీ సమయాన్ని తన తండ్రితో గడపడం ప్రారంభించింది. 37 ఏళ్ల నదియా ప్రస్తుతం కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు. ఆమె అక్క షానా చౌహాన్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
నదియా జన్మించిన 1985 సంవత్సరంలో పార్లే ఆగ్రో కంపెనీ కూడా ప్రారంభమైంది. ఆ సమయంలో అతని తండ్రి ప్రకాష్ చౌహాన్ స్వీడిష్ కంపెనీకి చెందిన మామిడి ఉత్పత్తులను టెట్రా ప్యాక్లలో తయారు చేసేవారు. నదియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 17 సంవత్సరాల వయస్సులో కంపెనీలో చేరారు. కంపెనీ సంపాదనలో 95 శాతం ఫ్రూటీ అనే ఒక ఉత్పత్తి నుండి మాత్రమే వచ్చినట్లు ఆమె కనుగొన్నారు.
Read Also:IND vs ENG 3rd Test: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్ట్.. ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం!
నదియా ఇతర ఉత్పత్తుల వైపు తన దృష్టిని పెంచుకుంది. 2005 సంవత్సరంలో Appy Fizzని ప్రారంభించింది. ఇది చాలా ప్రజాదరణ పొందిన ఉత్పత్తిగా మారింది. దీని తరువాత ఆమె కంపెనీ దేశంలోని మొట్టమొదటి నిమ్మరసంతో సహా అనేక ఇతర ఉత్పత్తులను ప్రారంభించింది. దీని తర్వాత, తన సోదరితో కలిసి తాను అనేక తయారీ యూనిట్లను స్థాపించారు. ఉత్పత్తిని పెంచడం ప్రారంభించింది.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!