Pallam Raju: రాహుల్ రెండో విడత “భారత్ జోడో యాత్ర”పై సీడబ్ల్యూసీలో భిన్నాభిప్రాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pallam Raju: రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రపై సీడబ్ల్యూసీ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్టు తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు పళ్లం రాజు.. ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా వివిధ అంశాలపై చర్చించింది.. ఆ తర్వాత ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన పళ్లం రాజు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలనే దృఢ సంకల్పాన్ని సమావేశంలో తీసుకున్నాం అన్నారు.. సీడబ్ల్యూసీ సమావేశంలో 143 మంది ఎంపీల సస్పెన్షన్ ఖండిస్తూ తీర్మానం చేసినట్టు పేర్కొన్న ఆయన.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి కొంత నిరాశ కలిగించినా, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తగ్గకపోవడం కొంత ఊరట కలిగించిన అంశమని చర్చ జరిగిందన్నారు.
Read Also: Merugu Nagarjuna: వైఎస్ కుటుంబానికి మాత్రమే పాదయాత్రపై పేటెంట్..!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఇక, తొలి విడత భారత్ జోడో యాత్ర విజయవంతంగా నిర్వహించిన రాహుల్ గాంధీ.. రెండో విడత పాదయాత్ర నిర్వహించాలని డిమాండ్ పార్టీలో ఉంది.. ఆ దిశగా రాహుల్ కూడా ఆలోచన చేస్తున్నారనే ప్రచారం సాగుతుండగా.. రెండో విడత రాహుల్ గాంధీ “భారత్ జోడో యాత్ర” పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్టు పళ్లం రాజు తెలిపారు. మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరించాం.. అంతిమంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరోవైపు.. ఇండియా భాగస్వామ్య పక్షాల నేతలతో సీట్ల సర్దుబాటు, పొత్తులపై ముకుల్ వాస్నిక్ కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీ నియామకం చేసిన ఐదుగురు నేతలతో కూడిన కమిటీ చర్చలు జరపుతుందని తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు పళ్లం రాజు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!