Oral cancers: ఈ అలవాట్లుంటే వెంటనే మానండి.. లేకపోతే కాన్సర్ తప్పదు సుమీ..
- సరదాగా అలవాటై.. వ్యసనంగా మారుతున్న పాన్ మసాలాలు.
- అనేకమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
- నికోటిన్ తోపాటు అనేక ఇతర విష పదార్థాలు ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oral cancers: గుట్కా, ఖైనీ, పాన్ మసాలాలు సరదాగా అలవాటై.. వ్యసనంగా మారుతున్న నేపథ్యంలో వీటికి అనేకమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారు. పొగాకుతో తయారు చేస్తున్న గుట్కా, పాన్ మసాలా, ఖైనీల్లో ఉండే నికోటిన్ తోపాటు అనేక ఇతర విష పదార్థాలు ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇకపోతే చాలామంది పడుకునే సమయంలో గుట్కాను దవడ భాగంలో పెట్టుకొని నిద్రిస్తారు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకు ఆ ప్రాంతంలో పుండుగా ఏర్పడి ఆ భాగంలో క్యాన్సర్ గా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
TG Govt Stop Cellars: ప్రభుత్వం సంచలన నిర్ణయం..! ఇక సెల్లార్లకు గుడ్ బై..?
Also Read
- Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
- Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
- CJP: "ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే".. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
- VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
క్యాన్సర్లకు పొగాకు సంబంధిత ఉత్పత్తులే తల, మెడ, ఊపిరితిత్తుల కాన్సర్లకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఇకపోతే ఈ మధ్య మహిళల్లో కాస్త రొమ్ము క్యాన్సర్ల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణాలు చూస్తే.. ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, ఇంకా అధిక బరువు లాంటివి ఇందుకు కారణమవుతున్నాయి. ప్రస్తుత కాలంలో 30 నుండి 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికి ఒకసారి మేమోగ్రామ్, పాప్స్మియర్ పరీక్షలు చేయించుకుంటే ఈ క్యాన్సర్లను నివారించొచ్చని వైద్యులు తెలుపుతున్నారు.
Teacher Dance: డాన్స్తో రెచ్చిపోయిన పంతులమ్మ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..
ఇకపోతే ఎక్కువ శాతం గొంతు క్యాన్సర్లకు పొగాకు పదార్థాలే అసలైన కారణం. 60% క్యాన్సర్లు దాడి చేసేది ఈ అలవాటు వల్లనే. వీటి నుంచి బయట పడాలంటే.. ఎక్కువ ఉప్పు వాడటం, పదేపదే వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకోవడం, పొగ, మద్యం, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా నమలడం లాంటి అనేక వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే రెడ్ మీట్ కు బదులు చేపలు, చికెన్, గుడ్లు తీసుకోవాలి. అలాగే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇంకా నిత్యం ఒక గంట వ్యాయామానికి కేటాయించాల ప్లాన్ చేసుకోవాలి.
తాజావార్తలు
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
-
Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
-
CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!