UP: ఎంతకు తెగించారు.. AIతో టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్
- AIతో టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్
- యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో ఘటన
- 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు చేసిన సిగ్గుమాలిన చర్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అన్ని పరిమితులను అధిగమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో విద్యార్థులు తమ టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేశారు. అంతేకాకుండా.. మరికొందరు టీచర్లు, విద్యార్థినుల ఫొటోలను కూడా వైరల్ చేస్తానని బెదిరించారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు సివిల్ లైన్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Minimum Wage Rates: కార్మికులకు కేంద్రం శుభవార్త.. కనీస వేతనాలు పెంపు
Also Read
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
- Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ టీచర్ తన స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. టీచర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు AI ద్వారా తన ఫోటోను అసభ్యకరంగా చేసి, ఇన్స్టాగ్రామ్లోని వివిధ విద్యార్థుల గ్రూప్లలో షేర్ చేసారు. అలాగే.. విద్యార్థులు మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థినుల ఇలాంటి ఫోటోలను రూపొందించి వాటిని వైరల్ చేస్తామని వారు బెదిరించినట్లు టీచర్ చెప్పింది. అయితే.. టీచర్ ఫోటో వైరల్ అయినప్పటి నుంచి ఆమె మానసిక ఒత్తిడికి లోనైంది.
PM Modi: రూ.130 కోట్లతో తయారు చేసిన సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన మోడీ..
ఈ విషయమై ఎస్హెచ్ఓ సివిల్ లైన్స్ మనీష్ సక్సేనా స్పందిస్తూ.. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు ఇద్దరు విద్యార్థినులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సైబర్ సెల్ సాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూసినా తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా.. ఇన్స్టాగ్రామ్ నుండి ఉపాధ్యాయురాలి ఫోటోను తొలగించడానికి సైబర్ సెల్ కూడా కృషి చేస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చరణ్ కష్టం చూసి ‘ఇంత అవసరమా’ అనుకున్నా
-
Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Chanakya Niti: కింగ్ లా బతకాలా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే!
-
Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!