NOTA Option: ఎన్నికలలో ‘నోటా ‘ కు ఓటేస్తే ఏమవవుతుందో తెలుసా..?!
ప్రతి భారతీయుడికి ఓటు అనేది అస్తిత్వానికి ప్రతీక. ప్రజాస్వామ్యంలో సరైన ప్రజానీతినిధిని ఎన్నుకోవడానికి రాజ్యాంగం 18 ఏళ్ల నిండిన ప్రతి భారతీయుడికి అవకాశాన్ని ఇచ్చింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జరిగే శాసనసభ తో పాటు మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం అనేక మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకుంటూనే ఉన్నారు. ఇకపోతే ఒక్కొకసారి ఓట్లు వేసి ఎన్నుకున్న నేతలపైనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం మనం గమనిస్తూనే ఉంటాం. ఎన్నికల్లో పోటీ చేసేవారు తమకి నచ్చకుంటే ఆ విషయాన్ని వ్యక్తపరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించే అధికారాన్ని కూడా కల్పించింది. ఇందుకోసం ఓటర్ తన ‘నోట’ తో మన ఓటును తిరస్కరించుకోవచ్చు.
Also read: Flipkart: ఖరీదైన ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు డెలివరీ చేసిన ఫ్లిప్ కార్ట్.. ఆపై సారీ అంటూ..?!
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ప్రజా ప్రాతినిధ్య చట్టంలో భాగంగా 1961 సంవత్సరంలోనే సెక్షన్ 49 (O) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించినందుకు రాజ్యాంగం వీలు కల్పించింది. ఇందుకోసం అప్పట్లో ప్రొసీడింగ్ అధికారి దెగ్గరికి వెళ్లి ఓ ఫామ్ తీసుకొని తాము అభ్యర్థిని తిరస్కరించామంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేసేలా రూల్స్ ఉండేవి. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో భాగంగా అభ్యర్థులు గుర్తుతో పాటు నోటాను కూడా ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్.
Also read: Tillu Square: బాక్స్ ఆఫీసును షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్.. కలెక్షన్స్ ఎంతంటే..!
అభ్యర్థి ఎవరైనా సరే.. ప్రతి ఓటు వారికి విలువైనది. దాంతో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్ కు నచ్చకుంటే నోటాను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది ఎన్నికల కమిషన్. దీంతో చాలామంది పోలింగ్ కేంద్రానికి వెళ్లి నోటాను వినియోగిస్తున్నారు. ఈ నోటాను సంబంధించి సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న తీర్పును వెల్లడించింది. దీంతో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, అలాగే 2018, 2019లో జరిగిన ఎన్నికల్లో నుండి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సంవత్సరం జరిగే ఎన్నికలలో కూడా నోటా ఉంది. ఈ బటన్ వత్తడం ద్వారా సదరు ఓటు ఎవరికి పడదు. ఆయన కానీ ఓటు హక్కుగా నోటాను వినియోగించుకున్నట్లే ఓటర్.
NOta, elections 2024 election commission, voters
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో