GVL Narasimha Rao: సీఎం విశాఖ వచ్చి కూర్చుంటానంటే.. ఎవరూ అభ్యంతరం చెప్పరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ వచ్చి కుర్చుంటానంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖను రాజధానిగా డిక్లైర్ చేసే అవకాశం, అధికారం ఎవరికీ లేదు అని ఆయన వ్యాఖ్యనించారు. అమరావతిని రాజధాని అంశం కొర్టు పరిధిలో ఉంది.. అభివృద్ది అవకాశాలు ఉన్నా వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం.. వేల సంఖ్యలో మత్స్యకారులు వలసలు ఉన్నాయి.. రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ సహాకారంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
Read Also: NEET: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల ప్రచారం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రంగాలను అభివృద్దిలో భాగస్వామ్యం చేస్తున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వెనుక బాటుకు పొలిటికల్ పార్టీలే కారణం అని ఆయన ఆరోపించారు. బీజేపీ నుంచి యాక్సన్ ఉత్తరాంధ్ర అనే ప్రణాళికను చూస్తారు.. విశాఖ పట్నం కేంద్రంగా గ్రోత్ హాబ్ గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెల్లిన 27 కులాలను బీసీల జాబితా నుంచి తెలంగాణలో తొలగించారు.. ఈ అంశాన్ని కేంద్ర ప్రభఉత్వం దృష్టికి తీసుకుపోయామని ఆయన అన్నారు. తర్వాలోనే మంచి ఫలితం వస్తుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!