GVL Narasimha Rao: సీఎం విశాఖ వచ్చి కూర్చుంటానంటే.. ఎవరూ అభ్యంతరం చెప్పరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ వచ్చి కుర్చుంటానంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖను రాజధానిగా డిక్లైర్ చేసే అవకాశం, అధికారం ఎవరికీ లేదు అని ఆయన వ్యాఖ్యనించారు. అమరావతిని రాజధాని అంశం కొర్టు పరిధిలో ఉంది.. అభివృద్ది అవకాశాలు ఉన్నా వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం.. వేల సంఖ్యలో మత్స్యకారులు వలసలు ఉన్నాయి.. రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ సహాకారంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
Read Also: NEET: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల ప్రచారం..
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రంగాలను అభివృద్దిలో భాగస్వామ్యం చేస్తున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వెనుక బాటుకు పొలిటికల్ పార్టీలే కారణం అని ఆయన ఆరోపించారు. బీజేపీ నుంచి యాక్సన్ ఉత్తరాంధ్ర అనే ప్రణాళికను చూస్తారు.. విశాఖ పట్నం కేంద్రంగా గ్రోత్ హాబ్ గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెల్లిన 27 కులాలను బీసీల జాబితా నుంచి తెలంగాణలో తొలగించారు.. ఈ అంశాన్ని కేంద్ర ప్రభఉత్వం దృష్టికి తీసుకుపోయామని ఆయన అన్నారు. తర్వాలోనే మంచి ఫలితం వస్తుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!