Nirmala Sitharaman: రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి మంచి మెజారిటీ వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిగులు ఆదాయంలో ఉన్న తెలంగాణ అప్పుల పాలయిందని, తెలంగాణ లో ప్రభుత్వం మారింది,కానీ ఇప్పటికీ ఉచితలు సంస్కృతి ఇంకా ఉంది,కాంగ్రెస్ అవినీతి కూడా పెద్ద ఎత్తున్న మొదలవుతుందన్నారు నిర్మలా సీతారామన్. తెలంగాణలో బీజేపీ కి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని, రెండు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కి మంచి సపోర్ట్ ఉందని, విశాఖపట్నంలో నేను కూడా ప్రచారం చేశానని ఆమె వెల్లడించారు. అక్కడ చూశాను ఎన్డీఏ కూటమి కి బాగుందని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా ఏపీ లో ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజల మద్దతు ఉంటుందని నేను నమ్ముతున్నానని నిర్మలా సీతారామన్ అన్నారు.
ఇదిలా ఉంటే.. దేశంలో ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024, జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఆ తర్వాత వెంటనే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి, అందులో మార్పుల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్గా మారింది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత.. కొత్త ప్రభుత్వం.. ఆదాయపు పన్ను వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. చాలా మంది దీనిని నిజమని నమ్మారు. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా రావడం గమనార్హం. అయితే ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ రిపోర్ట్ను, ఆ వార్తల్ని తోసిపుచ్చారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!