West Bengal : మమతా బెనర్జీ సర్కార్ కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ లో శుక్రవారం మాల్దా పట్టణంలో జరిగిన బాణాసంచా పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ఇటీవలి నివేదికలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మీడియా నివేదికను సుమోటగా కేసును పరిగణలోకి తీసుకుంది. దీంతో TMC నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మరియు పోలీసు చీఫ్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. రాష్ట్రంలో ఇలాంటి మూడు పేలుళ్లు జరిగాయని, ఎనిమిది రోజుల్లో 16 మంది మరణించారని కమిషన్ తెలిపింది.
Also Read : Govinda Namalu: గోవింద నామాలు
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
NHRC మే 23, 2023న పశ్చిమ బెంగాల్లో జరిగిన మరో బాణసంచా పేలుడులో మాల్దా పట్టణంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని ఒక మీడియా రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకుంది. స్థానికులు బాణాసంచా మరియు కార్బైడ్లను అక్రమంగా నిల్వ ఉంచారని ప్రశ్నించింది. పోలీసు స్టేషన్, మునిసిపాలిటీకి కొద్ది మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగిందని పేర్కొంది. ఇలాంటి ఘటనలపై రాష్ట్ర అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, ఫలితంగా ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతున్నాయని NHRC ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం, ఎన్హెచ్ఆర్సి పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణాత్మక నివేదికను ఇవ్వాలని కోరింది.
Also Read : Hanuman chalisa: ఈ స్తోత్ర పారాయణం చేస్తే శనిదోషాలు తొలగిపోతాయి
నివేదికలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్.. బాధితులకు వైద్యం మరియు పరిహారం ఏదైనా ఉంటే, మరణించిన వారి బంధువులకు మరియు గాయపడిన వారికి మంజూరు చేయాలి అని తెలిపింది. దుర్ఘటనకు బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యల గురించి కూడా వివరణ ఇవ్వాలని కమిషన్ తెలిపింది. ఎన్హెచ్ఆర్సి ఇటీవల పశ్చిమ బెంగాల్లోని తూర్పు మెదినిపూర్ జిల్లాలో ఇదే విధమైన సంఘటనను సుమోటగా కేసును స్వీకరించింది, అక్కడ అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో దాదాపు తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!